Saturday, May 3, 2025
HomeTrending News

బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ – విహెచ్ ఆరోపణ

కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు విమర్శించారు. బీజేపీ తో కేసీఆర్ ఫైట్ డూప్ ఫైట్ మాత్రమే అన్నారు. తెలంగాణ రాష్ట్ర...

కెసిఆర్ కొత్త పార్టీకి సోయా పంట విరాళం

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా కె ధలితబస్తి వాసులు భారత రాష్ట్ర సమితి (BRS) జాతియ పార్టీకి 66000 రుపాయల సొయా పంటను విరాళంగా ప్రకటించారు. తెరాస పార్టీ  జాతీయ పార్టీగా...

అమెరికాలో అపహరణకు గురైన సిక్కు కుటుంబం హత్య

అమెరికాలో అపహరణకు గురైన భారతీయ కుటుంబాన్ని దుండగులు పొట్టన పెట్టుకున్నారు. సిక్కు కుటుంబానికి చెందిన నలుగురిని దారుణంగా హత్య చేశారు. చనిపోయిన వారంతా భారత్ లోని పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు. మెర్సిడ్‌ కౌంటీ...

నవరాత్రుల చివరి రోజు సిలిగురిలో విషాదం

పశ్చిమ బెంగాల్ లోని జల్పాయిగురిలో విషాదం చోటు చేసుకుంది. నవరాత్రుల చివరి రోజు కాళీ మాత నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఉత్తర బెంగాల్ ప్రధాన నగరమైన సిలిగురి నగరానికి అనుకుని మాల్...

ఈ శతాబ్దపు అద్భుత సృష్టి ‘అర్ధనారి’

Ardha Nari  : "అర్ధనారి" చేతిలోకి తీసుకున్నప్పుడు కొంచెం కొంచెంగా చదవచ్చులే అనే భరోసాతో మొదలు పెట్టినాను. మొదలుపెట్టి పెట్టగానే నా వశం తప్పింది. అక్షరమక్షరం... వాక్యం.. వాక్యం తరుముకుంటూ ముందుకు పోతున్నాయి....

తెలంగాణలో ఉచిత బియ్యం పంపిణి

రాష్ట్రంలో మరోవిడత మనిషికి 10కిలోల ఉచిత బియ్యం పంపిణీ ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నామని పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఈమేరకు నేడు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వివరాలు...

అటవీ భూముల అన్యాక్రాంతం అవాస్తవం: పెద్దిరెడ్డి

రాష్ట్రంలో అటవీభూములు పెద్ద ఎత్తున అన్యాక్రాంతం అవుతున్నాయన్న ఆరోపణల్లో వాస్తవం లేదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, విద్యుత్, శాస్త్ర సాంకేతిక, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా...

భారత్ జోడో యాత్రలో సోనియా గాంధి

భారత్ జోడో యాత్రలో ఏఐసీసీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ పాల్గొన్నారు. ఈ తెల్లవారు జామునే ఆమె రాహుల్ గాంధీని కలిశారు. ఇద్దరూ కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. కేపీసీసీ చీఫ్...

తెలంగాణ హంతకుడు కెసిఆర్ – రేవంత్ రెడ్డి విమర్శ

వినాశకాలే విపరీత బుద్ది అన్నట్లుగా కేసీఆర్ వ్యవహార శైలి ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ అస్థిత్వాన్ని కేసీఆర్ చంపేశారన్నారు. కేసీఆర్ 2001 నుంచి 2022 వరకు తెలంగాణ పేరుతో.. ఆర్థికంగా...

జీజీహెచ్‌కు 20 కోట్ల ఆస్తి విరాళం

యాభైఏళ్లుగా కష్టపడి కూడబెట్టిన తన యావదాస్తినీ తృణప్రాయంగా దానం చేసేశారు ఒక మహిళా వైద్యురాలు. కర్ణుడి దానగుణాన్ని వర్ణించిన మహాభారత ఘట్టాన్ని ఆధునిక భారతంలో గొప్పగా ఆవిష్కరించారు. భర్త మూడేళ్ల కిందట మృతి...

Most Read