Saturday, May 3, 2025
HomeTrending News

మునుగోడు బరిలో ప్రజా గాయకుడు గద్దర్

మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీకి ప్రజా గాయకుడు గద్దర్ సిద్దమయ్యారు. ప్రజా శాంతి పార్టీ నుంచి మునుగోడులో గద్దర్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు ప్రజా శాంతి పార్టి అధ్యక్షుడు కే ఏ...

మాల్టాలో భారత హైకమీషనర్‌ గ్లోరియా గాంగ్టే

మధ్యధర సముద్ర తీరంలోని కీలక దేశాల్లో ఒకటైన మాల్టాలో భారత కొత్త హైకమీషనర్‌గా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారిణి గ్లోరియా గాంగ్టే నియమితులయ్యారు.ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం విదేశాంగ శాఖలో జాయింట్ సెక్రటరీ హోదాలో గాంగ్టే పనిచేస్తున్నారు.భారత్- మాల్టాల మధ్య ద్వైపాక్షిక...

కశ్మీర్ లో ఎన్ కౌంటర్…నలుగురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్ లో రెండు చోట్ల ఎన్ కౌంటర్ జరిగింది. సోపియాన్, పుల్వామాలో ఎదురుకాల్పులు జరిగాయి. షోపియాన్ దగ్గరలోని ద్రాచ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. హతమైన...

ప్రగతి భవన్ లో దసరా పూజలు

దసరా సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటగా నల్ల పోచమ్మ ఆలయంలో సిఎం కెసిఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు.   అనంతరం జమ్మి వృక్షానికి...

కాంగ్రెస్ తోనే ఏపికి ప్రత్యేక హోదా – దిగ్విజయ్ సింగ్

ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించారు....

ప్రగతి భవన్ చేరుకున్న దక్షిణాది నేతలు

టిఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జాతీయ పార్టీని ప్రకటించబోతున్న సందర్భంగా, సిఎం కెసిఆర్ ఆహ్వానం మేరకు హైదరాబాద్ వచ్చిన జెడిఎస్ నేతలు ఈ రోజు ప్రగతి భవన్ లో తెరాస...

మునుగోడు ఎన్నికలే తెరాసకు ఆఖరు – బండి సంజయ్

మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల తరువాత టీఆర్ఎస్ కనుమరుగు కాబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. బీజేపీ గెలుపు ఎప్పుడో ఖాయమైందన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఉప ఎన్నికపై...

దేశ ఐక్యత కోసమే భారత్ జోడో యాత్ర – దిగ్విజయ్ సింగ్

భారత్ జోడో యాత్ర రాజకీయాల కోసం కాదు.. దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. జోడో యాత్ర విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపు...

వియ్యంకుల మధ్య ‘అన్ స్టాప‌బుల్’ ముచ్చట్లు

ప్రముఖ ఓటిటి మాధ్యమం 'ఆహా'లో నందమూరి  బాలకృష్ణ 'అన్ స్టాప‌బుల్'  సెకండ్ సీజ‌న్  అతి త్వరలో ప్రారంభమవుతోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా తాజాగా అన్ స్టాపబుల్ ఆంథెమ్ ను విడుదల చేేశారు....

పవన్ కు నా సపోర్ట్ ఉంటుంది: చిరంజీవి

పవన్ కల్యాణ్‌ జనసేన పార్టీకి మద్ధతుకు సంబంధించి గతంలో తాను ఎలాంటి  స్పష్టమైన ప్రకటనా చేయలేదని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేనని మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు.  "వాడు నా తమ్ముడు, ...

Most Read