దసరా శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు మూలా నక్షత్రం సందర్భంగా దుర్గమ్మకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
ఆంధ్ర ప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంటు (సిఐడి) తీరుపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి తనయుడు, టిడిపి యువనేత చింతకాయల విజయ్ ఇంట్లోకి...
కేసిఆర్ తో ఏమైనా తగాదాలుంటే అక్కడ తేల్చుకోవాలి తప్ప తమపై వ్యాఖ్యలు చేసే అర్హత హరీష్ రావుకు లేదని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తాము విడిపోయినవారమని, రెవెన్యూ...
అందర్నీ కలుపుకుపోయే ఈ దేశంలో విద్వేషాలు రగలొద్దు.. విద్వేష రాజకీయాలను గ్రహించి యువత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. వరంగల్ జిల్లా ములుగు రోడ్డులో ఈ రోజు ప్రతిమ మెడికల్ కాలేజీ...
ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న 5జీ సేవలు భారత దేశంలో మొదలయ్యాయి. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సేవలను అధికారికంగా ఈ రోజు (శనివారం)...
తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర రూట్ మ్యాప్ ఫైనల్ అయింది. తెలంగాణలో మొత్తం 13 రోజులకే రాహుల్ పాదయాత్ర కుదించారు. తెలంగాణలో 359 కిలోమీటర్లు నడవనున్న రాహుల్ గాంధీ 13 రోజుల పాటు రోజు...
చిన్నారులను విద్య వైపు ప్రోత్సహించే దిశగానే వైయస్సార్ కళ్యాణమస్తు, వైయస్సార్ షాదీతోఫా పథకాలకు వధూవరులు ఇద్దరికీ కచ్చితంగా పదోతరగతి పాసై ఉండాలన్న నిబంధన తీసుకువస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
ఏటా 3200 కోట్ల రూపాయల వరకూ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 108, 104 సేవలపై ఖర్చు చేస్తున్నామని, ప్రజారోగ్యంపై తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్ధిగా తాను పోటీ చేస్తున్నట్లు వచ్చిన వార్తలను సినీ హీరో అక్కినేని నాగార్జున ఖండించారు. అలంటి వార్తలను తాను పట్టించుకోనని, అయినా ఎన్నికలు వచ్చిన...