కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో సోనియా గాంధీ కుటుంబీకులెవరూ పోటీ చేయడం లేదని మొదటి నుంచి ప్రచారం జరగడంతో.. రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ పేరు ప్రధానంగా వినిపించింది....
ఆంధ్ర ప్రదేశ్ లో ఉపాధ్యాయుల పరిస్థితిపై తెలంగాణ మంత్రి హరీష్రావు చేసిన వ్యాఖ్యలపై విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇస్తోన్న ఫిట్మెంట్, పీఆర్సీని...
మహారాష్ట్ర ప్రముఖ రాజకీయ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు, ‘లోక్ మత్ ’ మీడియా సంస్థల చైర్మన్., విజయ్ దర్డా’., గురువారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు.
దేశానికే ఆదర్శంగా...
ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణంరాజు మరణంతో ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నేడు ఆయన స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ జరిగింది. ఉభయ...
రాష్ట్రంలో వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ ను ఎటువంటి అంతరాయం లేకుండా అందించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, సైన్స్ & టెక్నాలజీ, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్న పరిశ్రమలన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనే అనుమతులు పొందాయని టిడిపి, ఆ పార్టీ అనుకూల మీడియా ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత...
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందని భారత్ మరోసారి స్పష్టం చేసింది. సెక్యూరిటీ కౌన్సిల్ లో మార్పులు తీసుకురాకపోతే ప్రపంచంలోని వర్ధమాన పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని భారత్ విదేశాంగ...
గుంటూరులో బీసీ రిజర్వేషన్ కోసం కృషి చేసిన మహనీయుడు బీపీ మండల్ విగ్రహ ఏర్పాటుకోసం ఏర్పాటు చేసిన దిమ్మె కూల్చివేయడం దారుణమని తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యకం చేశారు....
స్వరాష్ట్రంలో ఉంటూ డాక్టర్ చదవాలనుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్- బి కేటగిరీ సీట్లలో కేటాయించే 35శాతం సీట్లలో 85శాతం...