Sunday, April 27, 2025
HomeTrending News

‘పోలవరం’కు నిధులు ఇవ్వండి: సిఎం వినతి

ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్నారు. పదిన్నర గంటల ప్రాంతంలో మోడీ నివాసానికి చేరుకున్న జగన్ ఆయనతో షుమారు అరగంటకు పైగా...

మనసున్న మారాజు: చిరుకు పవన్ విషెస్

మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా ఆయన సోదరుడు, నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మనసున్న మారాజు చిరంజీవి అంటూ అభివర్ణించారు, తెలుగు భాషలో తనకు ఇష్టమైన...

అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డ కేటీఆర్

ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు వ్యతిరేకి అన్న కేంద్రమంత్రి  అమిత్ షా  వ్యాఖ్యలపై ఐటి శాఖమంత్రి కేటిఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్ర మంత్రి అమిత్ షా కెసిఆర్ ని రైతు వ్యతిరేకి అనడం ఈ శతాబ్దపు...

ధనుష్కోడికి పోటెత్తిన లంక శరణార్థులు

శ్రీలంకలో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దలేక అక్కడి ప్రభుత్వం చేతులెత్తేసిన నేపథ్యంలో, అక్కడి ప్రజలు భారత్ వైపు చూస్తున్నారు. శ్రీలంకలో సాధారణ పౌరులు ఏదీ కొనే స్థితి కనిపించడంలేదు. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎంత డబ్బు...

వజ్రోత్సవాల ముగింపు వేడుకలు – ట్రాఫిక్ ఆంక్షలు

రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 8 వ తేదీనుండి నిర్వహించిన "స్వతంత్ర భారత వజ్రోత్సవాల" ముగింపు వేడుకలు ఈ రోజు (సోమవారం) ఎల్.బి. స్టేడియంలో అత్యంత వైభవోపేతంగా జరుగనున్నాయి. ఈ సందర్బంగా దేశ స్వాతంత్ర్య పోరాటంలో...

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి – అమిత్ షా

టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై కేంద్రమంత్రి అమిత్ షా మండిపడ్డారు. కేసీఆర్‌ సర్కార్‌ను పడగొట్టేందుకు కోమరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారని చెప్పారు. కేసీఆర్‌ సర్కార్‌ను పడగొట్టేందుకు ఇది ఆరంభమన్నారు. రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే..పొగ మాదిరిగా కేసీఆర్ ప్రభుత్వం...

మీరు టిడిపినే ఆక్రమించారు : సీదిరి

నారా లోకేష్ ఏం దేశ సేవ చేయడానికి ఇక్కడకు వచ్చారని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. గత మూడు రోజులుగా పలాసలో జరుతుతున్న వివాదం, నేటి లోకేష్...

పవన్ జీవితం, జీవనం చిరంజీవే: అమర్నాథ్

పవన్ కళ్యాణ్ ఓటమి పాలైన భీమవరంలో ప్రధాని సమక్షంలో చిరంజీవిని సిఎం జగన్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారని, ఈ విషయాన్ని పవన్ జీర్ణించుకోలేక పోతున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్...

కేఏ పాల్ ఎంతో మీరూ అంతే : బిజెపిపై జోగి ఫైర్

ఢిల్లీ నుంఛి ఏదో ఒక నాయకుడిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టించి విమర్శలు చేయించడం రాష్ట్ర బిజెపి నేతలకు అలవాటుగా మారిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం...

ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి : అనురాగ్ ఠాకూర్

వైఎస్ జగన్ గెలుపులో కీలక పాత్ర పోషించిన యువతే ఆయన్ను గద్దె దించేందుకు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారని కేంద్ర సమాచార, ప్రసార, క్రీడల శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. జగన్ యువతను...

Most Read