Sunday, March 16, 2025
HomeTrending News

నవీన్ మృతిపై రష్యా విచారణ

ఉక్రెయిన్ నుంచి భారతీయులను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. కర్ణాటక విద్యార్థి మరణంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రం అయింది. తూర్పు ఉక్రెయిన్ లోని ఖర్కివ్ నగరంలో భారతీయ వైద్య విద్యార్థులు పెద్ద...

160 సీట్లు ఖాయం : అచ్చెన్నాయుడు ధీమా

Be ready:  ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలో ఏ క్షణంలోనైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అయన  జోస్యం...

విద్యార్జనతోనే ఉన్నత స్థానం – మంత్రి గంగుల

Book Festival : జ్ఞాన సముపార్జనకు పుస్తకాలు ఎంతగానో దోహదపడతాయని, పుస్తకాలు చదవడం వల్ల నే ఎందరో గొప్ప వ్యక్తులు గా మారారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల...

పోలాండ్, హంగేరీలకు ఏపీ ప్రతినిధులు

Special Team:  ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్ధులను సురక్షితంగా వెనక్కు తీసుకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. దీనికోసం వెంటనే ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన పోలాండ్, హంగేరీ లకు ప్రభుత్వం...

కార్పోరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు : మంత్రి హరిష్

కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ధళిత బంధు, మన ఊరు మన బడితో పాటు పలు...

యూపీలో ఎస్పి అభ్యర్థిపై దాడి

యూపీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది . ఆరో విడత ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న సమయంలో ఎస్పీ అభ్యర్థి కాన్వాయ్ పై ఈ రోజు దాడి...

ప్రగతి పథంలో తెలంగాణ-మంత్రి కేటీఆర్

తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనిస్తోందన్నారు. తెలంగాణలో మౌలిక సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. బేగంపేటలోని గ్రాండ్ కాకతీయలో నిర్వహించిన సీఐఐ సమావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్య...

కేబినేట్ భేటీ 7కు వాయిదా

Cabinet Meet: ఈనెల 3న జరగాల్సిన రాష్ట్ర కేబినేట్ సమావేశం 7వ తేదీకి వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఈ విషయాన్ని వెల్లడించారు. వాస్తవానికి ఎల్లుండి గురువారం...

ఉక్రెయిన్ లో భారతీయ విద్యార్థి మృతి

ఉక్రెయిన్ దేశంపై చేస్తున్న రష్యా బలగాల దాడిలో భారతీయ విద్యార్థి ఈ రోజు ఉదయం మృతి చెందాడు. అక్క‌డికి చ‌దువు నిమిత్తం వెళ్లిన భార‌త విద్యార్థి శేఖరప్ప నవీన్ (21) మృతిచెందాడని భార‌త...

ఉక్రెయిన్ సంక్షోభంపై రాష్ట్రపతికి మోడీ వివరణ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమయ్యారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై భారతదేశం యొక్క ప్రతిస్పందనతో సహా పలు అంశాలను ప్రధాని మోదీ రాష్ట్రపతికి వివరించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్...

Most Read