Wednesday, March 5, 2025
HomeTrending News

పాలమూరు రంగారెడ్డి పై ఎన్జీటీ స్టే

NGT Stay On Palamuru Rangareddy Project : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై స్టే విధిస్తూ చెన్నై లోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న...

పునీత్ రాజ్ కుమార్ కు గుండెపోటు

Puneeth Rajkumar Admitted In Hospital With Severe Heart Attack : కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుకు గురయ్యారు. నేటి ఉదయం వ్యాయామం చేస్తుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది....

శక్తికాంత్ దాస్ పదవీకాలం పొడిగింపు

Another 3 Years Of Term Extension For Rbi Governor : రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా గవర్నర్ శక్తి కాంత్ దాస్  పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10,...

టిబెట్లో చైనా కుట్ర

China Conspiracy In Tibet : చైనా కుట్ర పూరిత చర్యలు మరోసారి బయటపడ్డాయి. చైనా మెయిన్ ల్యాండ్ లో కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నా మైనారిటీలు ఉన్న టిబెట్, జిన్జియాంగ్ ప్రావిన్సుల్లో కట్టడి చర్యలు,...

తెలంగాణ ఫ్రాన్స్ డిజిటల్ పార్టనర్ షిప్

ఫ్రాన్స్ పర్యటన తొలిరోజున మంత్రి కేటీఆర్ ఫ్రెంచ్ ప్రభుత్వ డిజిటల్ అఫైర్స్ అంబాసిడర్ హెన్రీ వర్డియర్ తో సమావేశం అయ్యారు. ఇన్నోవేషన్, డిజిటలైజేశన్, ఓపెన్ డేటా వంటి ఫ్రాన్స్- తెలంగాణ మధ్య పరస్పర సహకారం...

అవార్డుల ప్రదానానికి రండి: గవర్నర్ తో సిఎం

CM Jagan Invited Honorable Governor For YSR Awards Function : రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ...

ఒక్క విద్యార్ధికి నష్టం జరిగినా ఊరుకోం: లోకేష్

ఎయిడెడ్ స్కూళ్ళ విషయంలో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం లక్షలాది మంది విద్యార్ధుల భవిష్యత్తుకు మరణశాసనం లాంటిదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేయాలన్నది...

టిడిపిని రద్దు చేయండి : ఈసీకి వైసీపి వినతి

Ysrcp Mps Meet Election Commission Of India Requested To De Recognize Tdp : తెలుగుదేశం పారీ గుర్తింపును రద్దు చేయాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి...

ఆర్యన్ కు బెయిల్

ఆర్యన్ ఖాన్ కు బొంబాయి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆర్యన్ తో పాటు అరెస్టయిన మరో ఇద్దరు  నిందితులు అర్బాజ్ ఖాన్, మున్ మున్ దమేచాలకు కూడా బెయిల్ లభించింది. ముంబై...

కలిసుందాం రండి: పేర్నినాని

రెండు తెలుగు రాష్ట్రాలు మళ్ళీ కలిసిపోయి ఒకేరాష్ట్రంగా కలిసుందామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్నినాని ప్రతిపాదించారు. ఏపీలో పార్టీ పెట్టమని అక్కడి ప్రజలు తనను అడుగుతున్నరంటూ తెలంగాణా సిఎం...

Most Read