సుడాన్ లో మిలిటరీ తిరుగుబాటు మొదలైంది. రాజధాని ఖార్తూమ్ లో దేశ ప్రధానమంత్రి అబ్దల్లః హందోక్ ని సోమవారం గృహనిర్భందం చేసిన మిలిటరీ బలగాలు నలుగురు మంత్రుల్ని అరెస్టు చేశారు. దేశమంతటా మిలిటరీ...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కోరారు. రాష్ట్రంలో వెలుగు చూస్తున్న డ్రగ్స్, గంజాయి మాఫియాను వెంటనే...
తెలంగాణ ఉద్యమం ప్రపంచానికే దిక్సూచిగా నిలిచిందని తెరాస అధినేత కెసిఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు సాహాసంతో ముందుకు సాగి విజయం సాధించామని దళిత బంధు ను కూడా నూటికి నూరు...
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆదేశాల మేరకే పట్టాభి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని అయన అనుమానం...
ఈరోజు టి ఆర్ ఎస్ కే కాదు యావత్ తెలంగాణ ప్రజలకు పండగ రోజు. తెలంగాణ కోసమే పుట్టి అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఏడున్నర ఏళ్లుగా అద్భుతమైన పాలన అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర...
ఛత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి ఎస్ఎల్ఆర్, ఎకె47 రైఫిల్ల తో పాటు విప్లవ...
జమ్మూ, కాశ్మీర్ సహా తెలుగు రాష్ట్రాలలో కూడా అసెంబ్లీ సీట్లను పెంచాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర హోం శాఖ మంత్రి...
ఆర్టీసీ బస్సులో ప్రయాణించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. ప్రయాణికుల్ని ఆశ్చర్యపరిచారు. చెన్నై కన్నాగిలోని కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు ఆయన వెళ్లారు. అక్కడ ఆరోగ్య సిబ్బంది, టీకా తీసుకున్నవారితో మాట్లాడారు....
కర్నూలు జిల్లాలో సోమ, మంగళ వారాల్లో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు బృందం పర్యటించనుంది. జిల్లాలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తోన్న నీటిపారుదల ప్రాజెక్టులను 10 మంది సభ్యుల బృందం పరిశీలించనుంది. కృష్ణానదీ...
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రేపు ఉదయం ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. రెండేళ్ళ తరువాత అయన ఢిల్లీ టూర్ కు వెళుతున్నారు. బిజెపి సీనియర్ నేత అరుణ్ జైట్లీ...