ప్రధానమంత్రి నరేంద్రమోడి ఈ రోజు అమెరికా పయనమయ్యారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా శ్వేతా సౌధంలో 24వ తేదిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో నరేంద్ర మోడీ సమావేశం అవుతారు. కోవిడ్...
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డులో 52 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు నిలుపుదల చేసింది. దీనిపై సమగ్ర విచారణ చేపడతామని స్పష్టం...
ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్లకు, తెలుగుదేశం పార్టీ నేతలకు తేడా లేదని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఎవరో చెన్నైలో స్థిర నివాసం ఉండే ఓ వ్యక్తి...
తెలంగాణాలో రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని, బిజేపితోనే ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని కేంద్ర మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నేత ప్రకాష్ జవ్దేకర్ స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రస్తుతం ప్రజల పరిపాలన సాగడం లేదని...కుటుంబ,...
పిసిసి అధ్యక్షుడు ఏ. రేవంత్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లు ముఖ్యమంత్రి కేసిఆర్ కాలిగోటికికూడా సరిపోరని రాష్ట్ర రోడ్లు, భవనాలు; అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్...
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (తెలుగుదేశం) ఇకపై శాసనసభలో తమ గళం వినిపించే అవకాశం కోల్పోతున్నట్లు తెలుస్తోంది. మద్యం షాపుల విషయమై...
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోన్న వాణిజ్య ఉత్సవం-2021ను ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది.
రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు,...
ప్రధానమంత్రి నరేంద్రమోడి అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కోవిడ్ 19 నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య దేశాల సమావేశంలో పాల్గొనేందుకు న్యూయార్క్ వెళుతున్న మోడీ అమెరికా అధ్యక్షుడు జో బైడేన్ తో సమావేశం కానున్నారు....
తృణముల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్ది రోజుల్లోనే సుష్మిత దేవ్ జాక్ పాట్ కొట్టారు. పశ్చిమ బెంగాల్ నుంచి సుష్మిత సోమవారం రాజ్యసభ సీటు కోసం నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభకు పోటీ...
ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకున్న వారికి ఒన్టైం సెటిల్మెంట్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సంగతి తెలిసిందే. దీనికి ‘జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం’ గా పేరు ఖరారు...