Saturday, September 5, 2026
HomeTrending News

వైద్య కళాశాలల నిర్మాణానికి టెండర్లు

రాష్ట్రంలో కొత్తగా మంజూరైన 8 మెడికల్‌ కాలేజీలకు రూ.930 కోట్లతో నూతన భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 18వ తేదీ సాయంత్రం...

ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడిని చంపిన నక్సల్స్

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఓ యువకుడిని మావోయిస్టులు ఇన్‌పార్మర్ ఆరోపణలతో హత్య చేశారు. ఎటపల్లి తాలూకా హవేరా పోలిస్ స్టేషన్ పరిధిలో మద్రీ వద్ద రాంజీ దాస్ అరోమ అనే గిరిజన యువకుడిని...

రుధిర పుష్పంగా చంద్రుడు

Lunar Eclipse 2022 : ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణానికి సమయం ఆసన్నమైంది. అది కూడా అలాంటి ఇలాంటి గ్రహణం కాదు. నెత్తుటి మరకలంటినట్టు ఆకాశంలోని చంద్రుడు రుధిర పుష్పంగా వికసించనున్నాడు. అవును,...

నేడు రైతు భరోసా నాలుగో ఏడాది తొలి విడత

4th Year: రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించే ‘వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌ యోజన’ పథకం నాలుగో ఏడాది తొలి విడత సాయాన్ని నేడు ప్రభుత్వం విడుదల చేస్తోంది. రాష్ట్ర...

ప్రజలు సంతోషంగా ఉన్నారు: అంబటి

People are Happy: ప్రాణాలు పోయినా, ఆస్తులు పోయినా ఎన్నడూ అబద్దం చెప్పని వ్యక్తిని సత్య హరిశ్చంద్రుని రూపంలో ఇతిహాసాల్లో, పురాణాల్లో చూశామని... కానీ జీవితంలో ఎప్పుడూ నిజం చెప్పని వ్యక్తి పురాణాల్లో...

రాజకీయ ఆలోచన లేదు: అదానీ

No question: రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి తమా కుటుంబంలో ఎవరికీ లేదని పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ స్పష్టం చేశారు.  అదానీ లేదా అయన భార్య డా. ప్రీతీ అదానీ ఆంద్రప్రదేశ్ నుంచి వైఎస్సార్సీపీ...

థామస్ కప్  విజేత ఇండియా

India-The Winner: భారత బ్యాడ్మింటన్ చరిత్రలో నేడు మే 15, 2022 సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజుగా నిలిచిపోతుంది. 73 ఏళ్ళ థామస్ కప్ చరిత్రలో తొలిసారి ఇండియా జట్టు విజేతగా అవతరించింది. 1949లో...

కెసిఆర్ కుటుంబానికే పదవులు-అమిత్ షా

మజ్లిస్‌ కు భయపడే వాళ్లను అధికారం నుంచి తొలగించాలని తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపు ఇచ్చారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును గద్దె దించేందుకు బండి...

విదేశీ పర్యటనకు సిఎం జగన్

Foreign Tour: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికార, వ్యక్తిగత పర్యటనలో భాగంగా మే 20 నుంచి పది రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. దావోస్​లో జరిగే వరల్డ్...

కుప్పంలో బాబును ఓడిస్తాం: పెద్దిరెడ్డి

You Can't: చంద్రబాబు నాయుడు బంగారు నాణేలు పంచిపెట్టినా వచ్చేఎన్నికల్లో కుప్పంలో గెలిచేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని రాష్ట్ర విద్యుత్, గనులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్పష్టం...

Most Read