Sunday, September 13, 2026
HomeTrending News

AP Assembly: హద్దు దాటితే ఆటోమేటిక్ సస్పెన్షన్ : తమ్మినేని

తాను బలహీన వర్గాలకు చెందినవాడినే కానీ, బలహీనుణ్ణి మాత్రం కాదని ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. సమయం వచ్చినప్పుడు తాము ఏమిటో రుజువు చేసుకుంటామన్నారు. తన సమర్ధత గుర్తించే...

బాబు ప్లాన్ ప్రకారమే ఈ దాడి: సుధాకర్ బాబు

చంద్రబాబు ఓ పథకం ప్రకారమే బలహీన వర్గాలకు చెందిన స్పీకర్ తమ్మినేని సీతారాం పై  దాడి చేయించారని వైఎస్సార్సీపీ  ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇవాళ ఒక బ్లాక్‌ డే అని........

AP Assembly : ఎమ్మెల్సీ ఫలితాలతోనే దాడి: చంద్రబాబు

అసెంబ్లీ చరిత్రలో ఈరోజు ఒక చీకటి రోజని అధికార పార్టీ ఎమెల్యేలు తమ పార్టీ సభ్యులపై దాడి చేశారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు.  చట్టసభలకు మచ్చ...

హస్తినలో నేడు కిసాన్‌ మహా పంచాయత్‌

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, ఇతర హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వ ద్రోహంపై దేశ రైతాంగం తీవ్ర ఆగ్రహంతో ఉన్నది. మోసగించిన బీజేపీ సర్కార్‌పై మలి దశ పోరాటానికి సిద్ధమైంది. ఇందులో...

Vladimir Putin : రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో పుతిన్‌

అమెరికా, నాటో దేశాలు రష్యాను కట్టడి చేయాలని సకల కుట్రలకు ప్రణాలికలు రచిస్తుంటే... రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ మాత్రం ఇవేవి పట్టించుకోనట్టే తన పని తానూ చేసుకు వెళుతున్నాడు. ఉక్రెయిన్ తో...

AP Assembly: తీవ్ర ఉద్రిక్తత – సభ వాయిదా

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నేడు తీవ్ర గందరగోళం నెలకొంది. సభ ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం  ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే జీవో నంబర్ 1పై చర్చకు తెలుగుదేశం పట్టుబట్టింది. ప్రతిపక్షాల హక్కులను...

క్యూ న్యూస్ పై దాడిలో కేటిఆర్ హస్తం – బండి సంజయ్

క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడి వెనుక కేసీఆర్ కొడుకు మంత్రి కేటిఆర్ హస్తం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ప్రశ్నించే మీడియా సంస్థలను బెదిరించడం, నిషేధించడం కేసీఆర్...

బాబువి పగటి కలలే: సజ్జల

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అధికారులపై తాము ఒత్తిడి తెచ్చామంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఖండించారు. వ్యవస్థల్లోకి వైరస్‌లా దూరడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన...

రెండ్రోజుల ముందే ఉగాది పంచాంగం: బాబు

రాబోయే ఎన్నికలు జగన్ కు - ఐదు కోట్ల ఆంధ్రులకు మధ్య జరగనున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధులను గెలిపించిన ప్రజలకు...

నా నమ్మకం మీరే: సిఎం జగన్

తమ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయలేదని నమ్మితే ఎందుకు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని ప్రతిపక్షాల నుద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఎందుకు తోడేళ్ళు ఏకమవుతున్నాయని నిలదీశారు. ఇంటింటికీ,...

Most Read