Sunday, September 13, 2026
HomeTrending News

సిఎం జగన్ తో జపాన్ లో రోడ్ షోకు సన్నాహాలు

Industrialization: జపాన్ కోరుకునే పారిశ్రామిక వాతావరణానికి ఏపీ చిరునామాగా నిలుస్తుందని, రాష్ట్రంలోని జపాన్ కంపెనీల సీఈవోలతో త్వరలో ఓ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని ఏపీఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాది స్పష్టం...

ఆవనూనెపై సుంకం తగ్గించండి: సిఎం వినతి

Consider this: వంటనూనెలకు కొరత ఏర్పడిన నేపథ్యంలో ఆవనూనెపై దిగుమతి సుంకం తగ్గించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ...

సంస్కరణల దిశగా కాంగ్రెస్..సోనియా దిశానిర్దేశం

Modis Rule : కాంగ్రెస్‌ నేతలు త్యాగాలకు సిద్ధం కావాలన్నారు సోనియా గాంధీ. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న చింతన్‌ శిబర్‌లో ప్రసగించిన ఆమె.... కాంగ్రెస్‌ నేతలు వ్యక్తిగత స్వార్థం వీడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్...

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై 18 వ తేదీన కెసిఆర్ సమీక్ష

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణపై ఈనెల 18 వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్ష చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోయే..పల్లె...

ఆయిల్ ఫామ్ ధరలపై త్వరలో నిర్ణయం: కాకాణి

Oilpalm:  రాష్ట్రంలో రైతులు,ఫ్యాక్టరీల యాజమాన్యాలకు ఆమోద యోగ్యంగా ఉండే రీతిలో ఆయిల్ ఫామ్ ధరలను త్వరలో నిర్ణయిస్తామని రాష్ట్ర వ్యవసాయ,సహకార,మార్కెటింగ్,ఆహారశుద్ధి శాఖామాత్యులు కాకాని గోవర్ధన రెడ్డి స్పష్టం చేశారు. అమరావతి సచివాలయం రెండవ...

బండి సంజయ్ పై కేటిఆర్ పరువు నష్టం దావా

బండి సంజయ్ పై పరువు నష్టం దావా వేసిన మంత్రి కేటీఆర్. ఈ మేరకు తన న్యాయవాది చేత బండి సంజయ్ కి నోటీసులు జారీచేసిన కేటీఆర్. ఈనెల 11వ తేదీన ట్విట్టర్...

అమిత్ షా పొలిటికల్ టూరిస్ట్..తెరాస విమర్శ

Amit Shah Political : బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర బీజేపీ అంతర్గత సంఘర్షణ యాత్రగా మారిందని విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రా రెడ్డి ఎద్దేవా చేశారు. పాదయాత్రలో...

ఇండియాతో స్నేహం అత్యావశ్యకం – విక్రమసింఘె

ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంక ప్రజలను ఆదుకునేందుకు భారత దేశం చూపిస్తున్న చొరవ అభినందనీయమని శ్రీలంక నూతన ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింఘే అన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడికి విక్రమసింఘె...

తెలంగాణ.. పట్టణ రాష్ట్రం – మంత్రి కేటిఆర్

Fast Urbanization : తెలంగాణను వేగంగా అభివృద్ధి చెందుతున్న అర్బన్ రాష్ట్రంగా చెప్పవచ్చని మంత్రి కే తారక రామారావు అన్నారు. ఇప్పటికే సుమారు 46 శాతం ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని, 5నుంచి...

పల్లె ప్రగతిలో విద్య, వైద్యంపై ఫోకస్

Palle Pragathi : నాలుగు విడతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి సాధించిన ఫలితాలు ఇప్పుడు ప్రజల అనుభవంలోకి వస్తున్నాయని, తత్ఫలితంగా రాష్ట్రంలోని అనేక గ్రామాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని, ఇదే వరుసలో ఐదవ...

Most Read