అమర జవాన్ మరుప్రోలు జశ్వంత్ రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని దరివాడ కొత్తపాలెంలో సైనిక లాంచనాలతో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత,...
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వల్లే జల వివాదం ఏర్పడిందని ఏపి డిప్యూటీ ముఖ్యమంత్రి కే. నారాయణ స్వామి ఆరోపించారు. కృష్ణా జలాల వివాదంపై చంద్రబాబు ఇంతవరకూ ఎందుకు బహిరంగంగా తన అభిప్రాయం...
తెలంగాణాలో వైఎస్ షర్మిల నెలకొల్పిన రాజకీయ పార్టీపై సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. షర్మిల పార్టీకి నిర్మాత వైఎస్ జగన్ అయితే, స్క్రిప్ట్ రైటర్, డైరెక్టర్ కేసియార్ అని...
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై కేంద్రం రాసిన లేఖ విషయంలో ప్రభుత్వం సమాధానం చెప్పాలని తెలుగుదేశం ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటి చైర్మన్ పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. కేంద్రం రాసిన లేఖను అయన...
యురోపియన్ యూనియన్ లోని 15 దేశాలు కోవిశీల్ద్ వ్యాక్సిన్ గుర్తించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O) వెల్లడించింది. తాజాగా బెల్జియం దేశం కూడా కోవిశీల్ద్ టీకా గుర్తించిందని సంస్థ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య...
సంక్షోభ పరిస్థితులను అవకాశంగా తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లిన మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ పురపాలక శాఖ శానిటేషన్, ఇంజనీరింగ్ అభివృద్ధి...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాసేపు సరదాగా క్రికెట్ ఆడారు. వైయస్ఆర్ కడప జిల్లాలో రెండోరోజు పర్యటనలో భాగంగా కడప నగరంలో సుమారు రూ.400 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు,...
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలగిన నేపథ్యంలో, ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్నిశాఖల్లో కలిపి...
కేటీఆర్ (KTR) కాదు ఆయన కెడిఆర్ (KDR) అని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మంత్రి హరీష్ బతుకు కూడా కాంగ్రెస్ భిక్ష అని, కాంగ్రెస్ హయాంలో మంత్రి అయ్యాడన్నారు. రేవంత్...
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ఈనెల 13వ తేదీన జరగనున్నది. మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశమవుతుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో...