Tuesday, April 29, 2025
HomeTrending News

ట్యాంక్ బండ్ ప‌రిస‌రాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

హైద‌రాబాద్  ఎన్టీఆర్‌ మార్గ్‌, ట్యాంక్ బండ్ ప‌రిస‌రాల్లో ఈ రోజు ట్రాఫిక్ ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తున్నారు. మ‌రికాసేప‌ట్లో ఎన్టీఆర్ మార్గ్, హుస్సేన్ సాగ‌ర్ తీరంలో ఫార్ములా ఈ రేస్ ప్రారంభం కానుంది. ఈ...

డిసెంబర్ 7 నుంచి పార్లమెంట్ శీతాకాల​ సమావేశాలు

పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7 నుంచి 29 తేదీ వరకు జరగనున్నాయి. లోక్​సభ, రాజ్యసభ సచివాలయాలు ఈమేరకు నోటిఫికేషన్లు జారీ చేశాయి. మొత్తం మీద ఈసారి శీతాకాల సమావేశాలు.. 17 రోజుల...

ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్…రేవంత్ ప్రత్యేక కార్యాచరణ

తెలంగాణా కాంగ్రెస్ కు పూర్వవైభవం రానుందా.. అందుకు టిపిసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి కొత్త కార్యాచరణ రూపొందించారా.. అంటే కాంగ్రెస్ వర్గాల నుండి అవుననే సమాదానం వస్తుంది. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ కేంద్రంలో...

ధరణితో సమస్యలు పెరిగాయి – జీవన్ రెడ్డి

ఉమ్మడి రాష్ట్రంలోని భు సమస్యలు పరిష్కరించే లక్యంతో మెరుగైన సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ధరణి తోనే మరిన్ని సమస్యలు పెరిగాయి.. ఎం ఆర్ ఓ, ఆర్డీవో హక్కులను తొలగించారు . తప్పులను సవరించే...

కవితను సంప్రదించింది ఎవరో తేల్చాలి – రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కలుషిత వాతావరణం సృష్టిస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వాటాల్లో తేడాలతోనే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య కొట్లాట జరుగుతోందన్నారు. ఇందుకోసమే బీజేపీ ఈడీ, సీబీఐలతో దాడులు...

Ushasri Charan: అప్పుడు ‘బై బై’- రేపు ‘గుడ్ బై’

2024 Elections: చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందే హాండ్సప్ అన్నారని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ వ్యాఖ్యానించారు. తనది 40 ఏళ్ళ రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు...

ఏడాదిలోగా హాస్టళ్ళలో నాడు-నేడు పూర్తి: సిఎం

అంగన్ వాడీల్లో నాడు–నేడు పనులు పూర్తిచేయడంతో పాటు భవిష్యత్తులో వాటి నిర్వహణపై సమగ్ర కార్యాచరణ ఉండాలని,  మన పిల్లలే అక్కడకి వెళ్తారనుకుంటే ఎలాంటి వాతావరణం ఉండాలని కోరుకుంటామో అవన్నీ కూడా ఏర్పాటు చేయాలని...

Kurnool tour: ఒక్క కనుసైగతో…..: బాబు వార్నింగ్

Capital Fight: ‘నేను రౌడీలకు రౌడీని, గూండాలకు గూండాను... వైసీపీ కార్యకర్తలు గుర్తు పెట్టుకోండి బట్టలిప్పించి కొట్టిస్తా’ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర స్వరంతో హెచ్చరించారు. తాను ఒక కనుసైగతో వైసీపీ...

ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు : మంత్రి కేటీఆర్‌

రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరిగిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ ధాన్యాన్ని కొనలేమని కేంద్రం చేతులెత్తేసిందని వెల్లడించారు. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లో జరుగుతున్న వెజ్‌ ఆయిల్‌,...

బఫెలో సిటీలో పిడుగులతో కూడిన హిమపాతం

Snowy thunderstorms: భూతల స్వర్గంగా పేరున్న అమెరికాలో విలాసవంతమైన సౌకర్యాలు... ఆకాశమే హద్దుగా హంగు ఆర్భాటాలతో కూడిన జీవితం ఆక్కడ ఉన్నవారి సొంతం. ప్రపంచ దేశాల్లో ఏ రంగంలో కొత్త ఆవిష్కరణ జరిగినా అది...

Most Read