Saturday, March 15, 2025
HomeTrending News

దుబాయ్ ఎక్స్ పో కోసం కసరత్తు

Dubai Expo : విదేశీ పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా దుబాయ్ ఎక్స్ పో లో ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రకటించారు. దుబయ్ ఎక్స్...

సంపాదన అంతా విద్యార్థులకే

మధ్యప్రదేశ్ లో పన్నా జిల్లా. ఖాందియా ప్రాంతంలో విజయ్ కుమార్ ఛాన్సోరియా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. రిక్షాలు తొక్కి, కూలి పనులు చేస్తూ చదువుకుని ఉపాధ్యాయుడయిన విజయ్ ఇప్పుడు జాతీయ వార్తల్లో వ్యక్తిగా...

రష్యా- ఉక్రెయిన్ వివాదంపై యుకె అసహనం

Tensions On Russia Ukraine Border :  రష్యా – ఉక్రెయిన్ దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త రాజకుంటోంది. ఉక్రెయిన్ కు రెండు వందల కిలోమీటర్ల దూరంలో సుమారు లక్షన్నర సైనిక బలగాల్ని రష్యా మోహరించింది....

అండర్ 19 వరల్డ్ కప్ : ఫైనల్లో ఇండియా

Yuva Bharath: యువ ఇండియా నాలుగోసారి క్రికెట్ ఐసిసి అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో ప్రవేశించింది. నిన్న రాత్రి ఆంటిగ్వా లోని కూలిడ్జ్ క్రికెట్ మైదానంలో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో...

రాజ్యాంగంపై కెసిఆర్ దిగజారుడు వ్యాఖ్యలు – పొంగులేటి

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతున్న తీరు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా ఉందని బిజెపి తెలంగాణ కోర్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ తమిళనాడు రాష్ట్ర పార్టీ కో ఇంఛార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి...

కేంద్ర బడ్జెట్ లో పురోగతి నిల్ – ఎంపి రంజిత్ రెడ్డి

Telangana Has Ever Reached The Central Budget Trs : కేంద్ర బడ్జెట్ ను తెలంగాణ ఎప్పుడో రీచ్ అయ్యిందని, 5 ట్రిలియన్ ఎకానమీ లో రాష్ట్రాల వాటాను తెలంగాణ ఎప్పుడో సాధించిందని...

ఉద్యోగులకు మంచి చేశాం: సిఎం జగన్

We did well: ఉద్యోగ సంఘాల ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు మంచి చేయాలనే సంకల్పంతోనే పీఆర్సీ ప్రకటనతో సహా వారి...

14 కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు

14 Caste Communities : బిసి ఆత్మ‌గౌర‌వ భ‌వ‌నాల నిర్మాణం క‌ల సాకారం కాబోతుంది, వెనుక‌బ‌డిన వ‌ర్గాల ఆత్మ‌గౌర‌వం నిలిపేలా రాజ‌దాని న‌డిబొడ్డున అద్బుత నిర్మాణాలు రూపుదాల్చ‌బోతున్నాయి, ఇందుకోసం బీసీ సంక్షేమ శాఖ...

ఉపముఖ్యమంత్రి మీద పల్లవి పటేల్ పోటీ

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి మంత్రివర్గంలో పనిచేసి ఎన్నికల ముందర సమాజవాది పార్టీలో చేరిన బిజెపి నేతలకు తాజా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లభించింది. మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య కుశినగర్...

మరోసారి రాష్ట్రానికి అన్యాయం: సజ్జల

disappointed: ప్రతిసారీ చేస్తున్నట్లుగానే కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి మరోసారి అన్యాయం జరిగిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. విభజన హామీల అమలు కోసం ఎలాంటి చర్యలూ బడ్జెట్ లో లేవని,...

Most Read