Tuesday, March 11, 2025
HomeTrending News

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం

కామారెడ్డి జిల్లా ప‌రిధిలోని పెద్ద‌కొడ‌ప‌గ‌ల్ మండ‌లం జ‌గ‌న్నాథ్‌ప‌ల్లి గేటు వ‌ద్ద శ‌నివారం మ‌ధ్యాహ్నం ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా వ‌చ్చిన కారు అదుపుత‌ప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో కారులో...

క్యాపిటల్ కాదు, క్యాపిటలిస్టుల సభ : రోజా

Capitalists Meeting: తిరుపతిలో నిన్న జరిగింది అమరావతి క్యాపిటల్ సిటీ కోసం జరిగిన సభ కాదని, క్యాపిటలిస్టుల కోసం జరిగిన సభగా వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్యే ఆర్కే రోజా అభివర్ణించారు. అమరావతి రియల్ ఎస్టేట్...

గో సంరక్షణకు చర్యలు: అవంతి

Avanthi review: విశాఖ జ్ఞానానంద ఆశ్రమంలో గోవులు మృత్యువాత పడటంపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని వెంకోజీపాలెంలో ఉన్న ఆశ్రమాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ...

రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ: సుచరిత

BJP Dual standards: అమరావతి రాజధానిపై బిజెపి ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని, రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆరోపించారు. ఒకప్పుడు అధికార వికేంద్రీకరణకు...

విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే

The Government Is Responsible For Student Suicides : ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు చూస్తుంటే గుండె తరుక్కు పోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు....

పాకిస్తాన్‌లో ద్రవ్యోల్భణం

Inflation In Pakistan :  పాకిస్థాన్‌లో నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాకిస్థాన్‌లోని మైనారిటీలపై జరుగుతున్న అకృత్యాలు పెద్ద సమస్యగా పరిగణించటం లేదు.  అయితే ద్రవ్యోల్బణం వల్ల వారి జీవితాలు...

ఢిల్లీలో విద్యాసంస్థలు ప్రారంభం

ఢిల్లీలో వాయు కాలుష్యంతో నెల రోజులుగా మూతపడిన విద్యా సంస్థలు ఈ రోజు నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఆఫ్ లైన్ క్లాసులు ప్రారంభించవచ్చని, ప్రాథమిక విద్యాలయాలు మినహా ఆరవ తరగతి నుంచి అన్ని...

విశాఖలో పలు ప్రాజెక్టుల ప్రారంభం

Vizag City- projects: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. విశాఖ నగరానికి మరింత శోభ చేకూరేలా మహా విశాఖ నగర పాలక...

వెంకయ్య ఇంట వేడుకకు సిఎం హాజరు

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవరాలు నిహారిక, రవితేజ వివాహ రిసెప్షన్‌కు  రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరై హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పీఎం పాలెం వైజాగ్‌ కన్వెన్షన్‌లో సెంటర్ లో జరిగిన ఈ...

మూడుకే కట్టుబడి ఉన్నాం : పెద్దిరెడ్డి

We are for 3 capitals: ఎట్టి పరిస్థితిల్లోనూ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.  త్వరలోనే మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో...

Most Read