Wednesday, September 16, 2026
HomeTrending News

కరోనా వేళ గర్భిణులకు సర్కారు భరోసా

Corona Vaccination And Testing In Telangana On Sunday Too : క‌రోనా వేళ గ‌ర్బిణుల సంర‌క్ష‌ణ కోసం ప్ర‌భుత్వం ముంద‌స్తు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. వారికి ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా వైద్యాన్ని అందించేలా...

బీజేపీ సీఎంలకు సంస్కారం లేదు – TRS

బీజేపీ నాయకుల చిల్లర మాటలు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించ పరుస్తున్నాయి. ఎవడో ఒక పనికిమాలినాడొచ్చి ఫార్మ్ హౌస్ నుంచి లాకొచ్చి జైల్లో వేస్తామన్నాడు. రా.. వచ్చి కేసీఆర్ ను టచ్ చేయి....

మధ్య తరగతి వారికి సొంతిల్లు: సిఎం జగన్

Own house to MIG: రాష్ట్రంలో ప్రతి పేదవాడికీ తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలన్నది తమ ప్రభుత్వ సంకల్పమని, ఈ ఉద్దేశంతోనే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు పేదలకు ఇప్పటికే...

లాక్ డౌన్ ప్రసక్తే లేదు – పాకిస్తాన్

కరోనా వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉన్నా లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. స్కూల్స్, కార్యాలయాలు అన్ని రకాల వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు నిరాటంకంగా నిర్వహించుకోవచ్చని పాక్...

కేసీఆర్ తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భేటీ

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ తనయుడు, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ (ఆర్జెడి) ముఖ్యనేత, బీహార్ ప్రతిపక్ష నేత... తేజస్వీ ప్రసాద్ యాదవ్... ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మంగళవారం ప్రగతి భవన్...

మీడియాకు కులం ముద్ర: బాబు ఆవేదన

Chaitanya Ratham-E-paper: ఇటీవలి కాలంలో మీడియాకు కూడా కులం ముద్ర వేసి వేధిస్తున్నారని, మరి కొంతమందిని బెదిరించి లోబరచుకునే పరిస్థితికి వచ్చారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం...

సంక్రాంతి తర్వాత నైట్ కర్ఫ్యూ: ఆళ్ళ నాని

After Sankranthi: నైట్ కర్ఫ్యూను సంక్రాంతి పండుగ తర్వాత నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్య శాఖ మంత్రి) ఆళ్ళ నాని వెల్లడించారు. సంక్రాంతి...

సిఎం జగన్ కు వారికోత్సవ ఆహ్వానం

విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని అయన న్నివాసంలో కలుసుకున్నారు.  శారదా పీఠం వార్షిక మహోత్సవ ఆహ్వన...

కేరళ సెక్స్ రాకెట్ లో అరెస్టుల పర్వం

Arrests In Kerala Wife Swapping : కేరళ సెక్స్ రాకెట్ కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు కేరళ సైబర్ సేల్ పోలీసులు 10 మందిని అరెస్టు చేశారు. రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తులు...

కోవిడ్ మందుల్లో మార్పులు చేయాలి: సిఎం

CM Review on Covid: కోవిడ్‌ వైరస్ మూడో దశలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ నేపథ్యంలో మందుల విషయంలో చేయాల్సిన మార్పులపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

Most Read