Tuesday, February 25, 2025
HomeTrending News

కేసిఆర్ జాదూ: రేవంత్ ఆరోపణ

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీయార్ పెద్ద జాదూ అని తెలంగాణా పిసిసి సారధి రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. నీళ్ళ నుంచి ఓట్లు సృష్టించగలదని, నోట్లు కొల్లగొట్టగలడని, నీళ్ళలో నిప్పులు రాజేసి రావణ కాష్టంగా...

ఆగస్టు 9 నుంచి బండి పాదయాత్ర

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నారు. తొలివిడత యాత్ర ఆగస్టు 9 నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. కేసిఆర్ అవినీతి, కుటుంబ పాలనను అంతమొందించడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర...

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేసీయార్ టూర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు పాల్గొన్నారు.  తొలుత మండేపల్లిలో పేదల కోసం రూ. 87 కోట్లతో సకల వసతులతో నిర్మించిన 1320...

అల్లూరి ఎందరికో స్ఫూర్తి: గవర్నర్

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 124 వ జయంతి సందర్భంగా ఆదివారం రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో సీతారామరాజు చిత్ర పటానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ పుష్పాలతో నివాళులు...

అల్లూరికి సిఎం జగన్ నివాళి

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని),...

నారాయణను విచారించనున్న సిఐడి

అమరావతి భూకుంభకోణం కేసులో మాజీ మంత్రి నారాయణ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నారాయణ విచారణకు అనుమతి కోరుతూ హైకోర్టులో సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసులో ఐఏఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్...

పుష్కర్ సింగ్ దామి ప్రమాణం

పుష్కర్ సింగ్ దామి ఉత్తరాఖండ్ 11వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. డెహ్రాడున్ రాజ్ భావాన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ బేబీ సింగ్ మౌర్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. గత...

యుపీ ఎన్నికలపై చిన్న పార్టీల గురి   

ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బిజెపి, సమాజ్ వాది పార్టీలు ఎన్నికల క్షేత్రంలో ప్రధానంగా తలపడుతుండగా చిన్న పార్టీలు తమ అదృష్టం పరీక్షించుకునే పనిలో ఉన్నాయి. బిహార్...

ఆఫ్ఘన్ లో తాలిబాన్ ఫర్మాన

ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ పట్టు బిగిస్తోంది. ఓ వైపు అమెరికా బలగాల ఉపసంహరణ వేగంగా జరుగుతుంటే తాలిబాన్ ఉగ్రవాదులు ఆధిపత్యం పెంచుకునే పనిలో ఉన్నారు. మళ్ళీ మత పెద్దలతో ఫత్వాలు, ఫర్మానాలు జారీ చేస్తున్నారు....

విజ్ఞతతో మాట్లాడాలి :ధర్మాన సూచన

తెలంగాణా మంత్రులు విజ్ఞతతో మాట్లాడాలని ఏపి డిప్యూటీ ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ హితవు పలికారు. విభజన చట్టం ప్రకారమే నీటి వాటాను ఉపయోగించుకుంటున్నామని వెల్లడించారు. విద్యుదుత్పత్తి కోసం నీరు వాడుకుంటూ సాగునీటి...

Most Read