Sunday, March 16, 2025
HomeTrending News

ఐదు వేల కోట్ల పెట్టుబడులు: మేకపాటి

Dubai Expo: ఈ నెల 11 నుంచి ఫిబ్రవరి 17 వరకు దుబాయ్ లో జరిగిన ‘దుబాయ్‌ ఎక్స్‌ పో–2020’ లో  ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌కు విశేష స్పందన లభించిందని రాష్ట్ర...

పుష్పగిరి ఐ ఇన్స్టిట్యూట్ ప్రారంభం

CM Kadapa Tour: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేడు వైయ‌స్ఆర్ జిల్లాలో పర్యటించారు. కడప ఎయిర్ పోర్ట్ లో మంత్రులు, ఎమెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు,...

కమ్యూనిస్టులకు ఇవి పట్టవా? సోము ప్రశ్న

Saffron  fire on Red:  విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఉద్యమం చేస్తోన్న కమ్యూనిస్టులు  రాష్ట్ర ప్రభుత్వం అమ్మకం చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలపై ఎందుకు ఉద్యమాలు చేపట్టడంలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు...

ఘనంగా మేడారం మహాజాతర

మేడారం మహాజాతర ఈ రోజు(శనివారం)తో ముగిసింది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు వడ్డెలు గద్దెలపై ప్రత్యేక పూజలు చేసిన తర్వాత సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, అమ్మవార్ల వన ప్రవేశంతో మహాజాతర ముగిసింది. మేడారం...

రేపు ముంబైకి సిఎం కెసిఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రేపు ముంబయి పయనమవుతున్నారు. మహరాష్ట్ర సిఎం ఉద్దన్ ధాకరేతో సమావేశం అయ్యేందుకు కెసిఆర్ ప్రత్యేకంగా వెళుతున్నారు. జాతీయ స్థాయిలో తాజా రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకుంటున్న ఏకపక్ష...

టిడ్కో ఇళ్ళపై టిడిపివి అవాస్తవాలు

No Politics: గత ప్రభుత్వ హయాంలో ఒక్క టిడ్కో ఇంటినైనా లబ్ధిదారుడికి కేటాయించారా అని రాష్ట్ర పురపాలక, పట్టాణా భివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టిడిపి నేతలను ప్రశ్నించారు. అమెరికా, లండన్,...

అధిష్టానానికి జగ్గారెడ్డి రాజీనామా లేఖ

కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన రాజీనామా నిర్ణయానికి గల కారణాలను వివరిస్తూ పార్టీ  అధినేత్రి సోనియాగాంధీ , రాహుల్ గాంధీలకు సుదీర్ఘమైన  లేఖ రాశారు.  మూడు పేజీల లేఖను...

రష్యా – ఉక్రెయిన్ సరిహద్దుల్లో అస్థిరత

రష్యా- ఉక్రెయిన్‌ మధ్య పరిస్థితి రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతోంది. ముఖ్యంగా తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ ప్రాంతంలో ఉక్రెయిన్ సైన్యం, రష్యా అనుకూల వేర్పాటు వాదులకు మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు మొదలయ్యాయి. పరస్పరం ఫిరంగుల...

ఆయిల్ ఫామ్ అంతర్ పంటగా “కోకోవా”

ఆయిల్ ఫామ్ పంట సాగుకు తెలంగాణ భూములు అనుకూలమని... రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించి అధిక దిగుబడులు పొందాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు... పంటల మార్పిడి తో రైతులు అధిక దిగుబడులు...

తమిళనాడులో స్థానిక సంస్థల పోలింగ్

పదేళ్ళ విరామం తర్వాత తమిళనాడులో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ఈ రోజు (శనివారం) జరుగుతున్నాయి. ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. చెన్నైతో సహా 21 నగరాలకు, 138 మున్సిపాలిటీలు,...

Most Read