ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి దళితులను తీసుకపోవడానికే దళిత బంధు పథకం ఉద్దేశ్యం అని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. దళితుల పేదరికం పోగొట్టేందుకు కెసిఆర్ సంచలనాత్మక నిర్ణయం దళిత బందు పథకమన్నారు. కరీంనగర్...
విదేశాలలో ఉన్నత విద్య (Masters / PhD ) అభ్యసించుట కోసం నేషనల్ ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ పధకం ద్వారా అర్హత కలిగిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇవ్వబడుతున్నవి. ఈ మేరకు...
రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ నిధులతో పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు విరాళాలు ఇచ్చే విధంగా హరితనిధికి విరాళాల పేరుతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీలు,...
అమరావతి సచివాలయంలో కొవిడ్ ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని శాఖల కార్యదర్శులు సచివాలయానికి రావాలని ఆదేశించింది. ఈ మేరకు సచివాలయంలో కొవిడ్ ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....
డీజీపీగా తనను ఎంచుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలని, ప్రజా విశ్వాసం పోలీసులకు ఎప్పుడూ శిరోధార్యమే అని నూతన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన డిజిపిగా కసిరెడ్డి రాజేంద్రనాథ్...
బస్తీల్లో పేదల సుస్తి పొగొట్టేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలు ప్రారంభించారని, జీ.హెచ్.ఎం.సీ పరిధిలో 256 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించిందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఉచితంగా వైద్య సేవలు, అన్ని రకాల...
గద్దెలపై కొలువుదీరిన వనదేవతల ఆశీస్సుల కోసం వస్తున్న భక్తులతో ములుగు జిల్లా మేడారం ప్రాంతం కుంభమేళను తలపిస్తోంది. గురుర్వారం రాత్రి 9.30 సమయంలో ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క రాకతో పరిసర ప్రాంతాలు జనసంద్రంగా...
ఆంద్రప్రదేశ్ విభజన దారుణం అని గత ఎన్నికల్లో మాట్లాడిన మోడీ..బిడ్డను ఇచ్చి తల్లిని చంపారని అన్నాడని మంత్రి కేటిఅర్ విమర్శించారు. మళ్ళా పార్లమెంట్ లో తలుపులు మూసి అన్యాయంగా విభజన చేశారని అన్నారని,...
మేడారం మహా జాతర ఏర్పాట్లను తనిఖీ చేస్తూనే, వచ్చే భక్తులు, వీ ఐ పీ లు, వి. వీ ఐ పీ లు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను ఎదుర్కొని...
Centralized Kitchen: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో ఇస్కాన్ సంస్ధ ఏర్పాటు చేసిన అత్యాధునిక కేంద్రీకృత వంటశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పాఠశాల విద్యార్థులకు...