Sunday, September 13, 2026
HomeTrending News

Sri Harimandir Sahib: 24 గంటల్లో అమృత్‌సర్‌ లో రెండో పేలుడు

సిక్కుల యాత్రా స్థలంగా ప్రసిద్ధిగాంచిన అమృత్‌సర్‌ లోని స్వర్ణ దేవాలయం సమీపంలో పేలుడు ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్వర్ణ దేవాలయానికి సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్‌లో బాంబు పేలుడు...

Gold Mine: పెరూలో ఘోర ప్రమాదం… 27 మంది మృతి

దక్షిణ అమెరికాలోని ఓ గోల్డ్‌మైన్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 27 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పెరూకు దక్షిణంగా ఉన్న అరేక్విపా ప్రాంతంలో ఉన్న లా ఎస్సెరాంజా-1 ...

Nirudyoga March: 11న సంగారెడ్డిలో బీజేపీ ‘‘నిరుద్యోగ మార్చ్’’

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో న్యాయ విచారణ జరిపించాలని, బాధ్యుడైన ఐటీ శాఖ మంత్రిని కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్...

Berlin: మంత్రి కేటీఆర్ కి మరో అంతర్జాతీయ ఆహ్వానం

తెలంగాణ పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు మరొక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. జర్మనీలోని బెర్లిన్ లో జరిగే ఏషియా బెర్లిన్ సమ్మిట్ -2023 సదస్సుకి హాజరుకావాలని మంత్రి...

Grain Purchase: కేంద్రం పది వేలు ప్రకటించాలి – మంత్రి వేముల డిమాండ్

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో అకాల వర్షానికి నష్టపోయిన పంటలను రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామంలో దెబ్బతిన్న నువ్వుల పంట,టమాటా,...

Botsa: మాకు పబ్లిసిటీ అవసరం లేదు: బొత్స

మణిపూర్  విద్యార్థులను  ప్రభుత్వం పట్టించుకోలేదనే వార్తల్లో నిజం లేదని, వీటిని  ఎవరూ నమ్మనవసరంలేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. "అందరిలాగా, మేం పబ్లిసిటీని కోరుకోం. ఇలాంటి విపత్కర పరిస్థితులు...

Manipur Issue: నేడు ఏపీ విద్యార్థుల తరలింపు

మణిపూర్‌ విద్యార్ధుల విషయంలో ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. వారిని స్వస్థలాలకు తరలించేందుకు రెండు ప్రత్యేక విమనాలు ఏర్పాటు  ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక విమానం హైదరాబాద్‌కు, మరోక విమానం...

Jakkampudi: బాబుది పబ్లిసిటీ స్టంట్ : జక్కంపూడి

ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో చంద్రబాబు తన స్థాయిని మర్చిపోయి వ్యవహరించారని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. వ్యవసాయం, రైతులపై అభిమానం ఉన్నట్లు నటించిన చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్స్‌ మానుకోవటం మంచిదని సూచించారు....

Manipur Issue: ఏపీ విద్యార్థులకు ప్రత్యేక విమానం

మణిపూర్‌లో అల్లర్లు కారణంగా చిక్కుకుపోయిన తెలుగు విద్యార్ధులను సురక్షితంగా వారి స్వస్ధలాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటోంది. ఇప్పటివరకు దాదాపు 100...

AP Bhawan: మణిపూర్ విద్యార్థులకు కంట్రోల్ రూమ్

మణిపూర్‌లోని చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకోసం రాష్ట్ర ప్రభుత్వం న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో హెల్ప్‌లైన్, కంట్రోల్ రూమ్‌ను తెరిచింది. హెల్ప్‌లైన్ నంబర్లు: 011-23384016; 011-23387089. మణిపూర్ భుత్వం,   స్థానిక పరిపాలనతో నిరంతరం టచ్‌లో ఉంటూ యోగాక్షేమాలపై...

Most Read