Saturday, March 15, 2025
HomeTrending News

Berlin: మంత్రి కేటీఆర్ కి మరో అంతర్జాతీయ ఆహ్వానం

తెలంగాణ పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు మరొక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. జర్మనీలోని బెర్లిన్ లో జరిగే ఏషియా బెర్లిన్ సమ్మిట్ -2023 సదస్సుకి హాజరుకావాలని మంత్రి...

Grain Purchase: కేంద్రం పది వేలు ప్రకటించాలి – మంత్రి వేముల డిమాండ్

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో అకాల వర్షానికి నష్టపోయిన పంటలను రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామంలో దెబ్బతిన్న నువ్వుల పంట,టమాటా,...

Botsa: మాకు పబ్లిసిటీ అవసరం లేదు: బొత్స

మణిపూర్  విద్యార్థులను  ప్రభుత్వం పట్టించుకోలేదనే వార్తల్లో నిజం లేదని, వీటిని  ఎవరూ నమ్మనవసరంలేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. "అందరిలాగా, మేం పబ్లిసిటీని కోరుకోం. ఇలాంటి విపత్కర పరిస్థితులు...

Manipur Issue: నేడు ఏపీ విద్యార్థుల తరలింపు

మణిపూర్‌ విద్యార్ధుల విషయంలో ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. వారిని స్వస్థలాలకు తరలించేందుకు రెండు ప్రత్యేక విమనాలు ఏర్పాటు  ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక విమానం హైదరాబాద్‌కు, మరోక విమానం...

Jakkampudi: బాబుది పబ్లిసిటీ స్టంట్ : జక్కంపూడి

ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో చంద్రబాబు తన స్థాయిని మర్చిపోయి వ్యవహరించారని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. వ్యవసాయం, రైతులపై అభిమానం ఉన్నట్లు నటించిన చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్స్‌ మానుకోవటం మంచిదని సూచించారు....

Manipur Issue: ఏపీ విద్యార్థులకు ప్రత్యేక విమానం

మణిపూర్‌లో అల్లర్లు కారణంగా చిక్కుకుపోయిన తెలుగు విద్యార్ధులను సురక్షితంగా వారి స్వస్ధలాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటోంది. ఇప్పటివరకు దాదాపు 100...

AP Bhawan: మణిపూర్ విద్యార్థులకు కంట్రోల్ రూమ్

మణిపూర్‌లోని చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకోసం రాష్ట్ర ప్రభుత్వం న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో హెల్ప్‌లైన్, కంట్రోల్ రూమ్‌ను తెరిచింది. హెల్ప్‌లైన్ నంబర్లు: 011-23384016; 011-23387089. మణిపూర్ భుత్వం,   స్థానిక పరిపాలనతో నిరంతరం టచ్‌లో ఉంటూ యోగాక్షేమాలపై...

Palace War: ప్యాలెస్ ఏదో తేలుద్దామా?: కన్నబాబు సవాల్

రాష్ట్రంలో రైతు అంటే గుర్తొచ్చేది నాడు వైయస్సార్,  నేడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అని మాజీమంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్యానించారు.  రైతులకు వైయస్, జగన్ ల పాలనలో జరిగిన మేలు .. గతంలో...

Paddy Procurement: తాడేపల్లికి ధాన్యం ఎత్తుతాం: చంద్రబాబు

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం  ఇచ్చారు. సోమవారం సాయంత్రం లోగా ధాన్యం కొనుగోలు చేయకపోతే పోరుబాట చేపడతామని,  రంగు మారిన,  తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే.. ఈ ధాన్యాన్ని...

Karnataka: మల్లికార్జున ఖర్గే హత్యకు కుట్ర – కాంగ్రెస్

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను హత్య చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా ఆరోపించారు. ఈ మేరకు బీజేపీ నేత, చిత్తాపూర్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి...

Most Read