Saturday, September 12, 2026
HomeTrending News

ఐదు మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది నుంచే క్లాసులు

ఈ ఏడాది నుంచి రాష్ట్రంలో ఐదు కొత్త ప్ర‌భుత్వ‌ మెడిక‌ల్ క‌ళాశాల‌లు ప్రారంభం కాబోతున్నాయ‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. వ‌చ్చే సెప్టెంబ‌ర్‌లో ఈ క‌ళాశాల‌ల్లో త‌ర‌గ‌తులు ప్రారంభ‌వుతాయ‌ని...

Street Vendors: వీధి వ్యాపారుల‌కు రుణాల్లో తెలంగాణ టాప్‌

తెలంగాణ రాష్ట్రం మ‌రో అంశంలో దేశంలోనే ముందు నిలిచింది. వీధీ వ్యాపారుల‌కు రుణాలు అందించ‌డంలో పెద్ద రాష్ట్రాల కేట‌గిరిలో అగ్ర‌భాగాన నిలిచింది. ఈ మేర‌కు కేంద్ర ప‌ట్ట‌ణాభిశవృద్ధి శాఖ మంత్రి హర్దిప్ సింగ్...

Rail Link: తెలుగు రాష్ట్రాల్లో కీలక ప్రాజెక్టుకు పునాది

తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక ప్రాజెక్టుకు బీజం పడింది. రెండు రాష్ట్రాల అనుసంధానతను మరింత బలోపేతం చేసేందుకు రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు అవసరమైన సర్వేకు రైల్వే బోర్డు ఆమోదం...

YSRTP: కేసీఅర్ తో పొత్తు ఎప్పటికీ ఉండదు – వైఎస్ షర్మిల

తొమ్మిది ఏళ్లుగా తెలంగాణ ప్రజలను కేసీఅర్ మోసం చేస్తున్నారని, 9 ఎండ్లలో 4.5లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశాడని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రతి ఒక్కరి నెత్తి...

Varun Tej – Lavanya Tripathi Engagement వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ కన్ఫర్మ్?

మెగా హీరో వరుణ్ తేజ్.. టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారంటూ.. గతంలో వార్తలొచ్చాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ అయినా.. ఆ ఇద్దరూ వాటిపై స్పందించలేదు. తాజాగా...

Elections: కాంగ్రెస్ బిజెపిల దొంగజపం – మంత్రి జగదీశ్ రెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంగ జపం చేస్తుండగా,బిజెపి దొంగ జపం చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి ఆ రెండు పార్టీల ధోరణి పై మండిపడ్డారు.అటు కాంగ్రెస్,ఇటు...

Khalistan: రాహుల్ సభలో ఖలిస్థానీల కలకలం

కొన్నాళ్ళుగా ఖలిస్తాని మద్దతుదారులు తమ ఉద్యమాన్ని ఉదృతం చేశారు. భారత్ ను ఇరకాటంలో పెట్టేందుకు ఏ మాత్రం అవకాశం వచ్చిన వదలటం లేదు. ఇప్పటికే కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ తో పాటు యూరోప్...

YS Jagan: టిడిపి మేనిఫెస్టో బిసిబిల్లా బాత్: సిఎం జగన్

తెలుగుదేశం నిర్వహించిన మహానాడును ఓ డ్రామా షో అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 27 ఏళ్ళ క్రితం తాము వెన్నుపోటు పొడిచి చంపేసిన వ్యక్తిని ఇప్పుడు శక...

వచ్చే వారం రాష్ట్రంలో రుతుపవనాలు : సిఎస్

నైరుతి రుతుపవనాలు ఈ నెల 8 నాటికి  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించనున్నట్లు వాతావరణశాఖ అంచనా వేసిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డి తెలిపారు. ఈ నెల 4 నాటికి...

Monsoon: ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ శాఖ అంచనావేస్తోంది. గత రెండు సీజన్లతో పోలిస్తే ప్రస్తుతం పది నుంచి పదిహేను రోజులు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా విశ్లేషిస్తోంది....

Most Read