Saturday, March 1, 2025
HomeTrending News

YS Jagan: సాధికార యాత్రకు అపూర్వ సందన

తెలుగుదేశం పార్టీ మాయమటలు, అబద్ధాలు, మోసపూరిత హామీలు నమ్మవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు పిలుపు ఇచ్చారు. ప్రతి ఇంటికీ కిలో బంగారం, ఓ బెంజ్ కారు ఇస్తామని...

YSRCP Bus Yatra: జగన్ పాలనలోనే సామాజిక సాధికారత

రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల కోసం లక్షల కోట్ల రూపాయలను సంక్షేమ పథకాల రూపంలో నేరుగా అందిస్తోన్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున...

Adivasi: తెలంగాణ రాజకీయాలు…ఆదివాసీల అసంతృప్తి

ఆదివాసీలు సరిహద్దు జిల్లాల్లో అధికంగా ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో మెజారిటీగా ఉండగా వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో విస్తరించి ఉన్నారు. ఆదివాసీల్లో గోండు (రాజ్ గోండ్, కోయుతూర్) కోలం, ప్రధాన్,...

YSRCP Bus Yatra: శ్రీకాకుళానికి బాబు చేసిందేమీ లేదు: ధర్మాన

ఉద్దానంలో నిర్మించిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను ఈనెల 23న సిఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. గతంలో కిడ్నీ రోగులు ఉన్నారంటే వచ్చి...

Congress: బిజెపిపై విమర్శలు… కాంగ్రెస్ చేస్తున్నది ఏంటి?

బిజెపి బీసీలను మోసం చేస్తోందని ఎన్నికల సభల్లో మోత మోగిస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి... తమ పార్టీ బీసీలకు ఏం చేసిందో చెప్పటం లేదు. బీసీ నేత బండి సంజయ్ ను...

YSRCP Bus Yatra: ముసుగు దొంగలు మళ్లీ వస్తున్నారు…జాగ్రత్త: బొత్స

సామాజిక సాధికారతను వైసీపీ సాధించిందో లేదో  చెప్పడానికి శృంగవరపుకోట సభకు నేడు వచ్చిన జనమే నిదర్శనమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తి, ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి...

Musheerabad:ముషీరాబాద్ కమలం కథలు!

బిజెపి మూడో లిస్టులో ఢిల్లీ నాయకత్వం మార్కు కనిపించినా తెరవెనుక కుట్రలు జరిగాయని వినిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిధిలో సీట్ల కేటాయింపు చర్చనీయంశంగా మారింది. పార్టీకి మంచి పట్టు ఉన్న రాజధానిలో...

YSRCP Samajika Bus Yatra: పల్నాడు గడ్డ – జగనన్న అడ్డా: అంజాద్ భాషా

పల్నాటి పౌరుషం పుట్టిన గడ్డ మాచర్లలో సామాజిక సాధికార యాత్ర జరగడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా అన్నారు. సామాజిక సాధికారత గతంలో కేవలం నినాదంగా ఉండేదని,...

AP Cabinet: జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు

రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న కులగణనకు మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది.  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలోనేడు సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అణగారిన వర్గాల అభ్యున్నతికి...

YSRTP: తెలంగాణ ఎన్నికలకు దూరంగా షర్మిల పార్టీ

తెలంగాణ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టు యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ(YSRTP) అధ్యక్షురాలు ys షర్మిల  ఈ రోజు(శుక్రవారం) హైదరాబాద్ లో ప్రకటించారు. ప్రజల్లో కెసిఆర్ ప్రభుత్వం పట్ల తీవ్రస్థాయిలో వ్యతిరేకత...

Most Read