ఉపాధ్యాయుల బదిలీలపై తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తుది తీర్పునకు లోబడి బదిలీలు ఉండాలని హై కోర్ట్ ఆదేశించింది. టీచర్ బదిలీలపై మద్యంతర ఉత్తర్వులను సవరించిన హైకోర్టు టీచర్ యూనియన్ నేతలకు 10 అదనపు పాయింట్లు...
తెలంగాణలో భూములు అమ్మనిదే, మద్యం అమ్మనిదే.. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణను రక్షించుకోవాలని ప్రజలకు...
రష్యాపై ఇటీవల తిరుగుబాటు చేసిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్గనీ ప్రిగోజిన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. పొర్ఖొవ్ స్కయా శ్మశానవాటికలో హై సెక్యూరిటీ నడుమ ప్రిగోజిన్ అంత్యక్రియలను మంగళవారం నిర్వహించినట్లు రష్యా...
ఈ ఏడాది అధికమాసం కారణంగా తిరుమల శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) నిర్ణయించింది. సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు సాలట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15...
నిజామాబాద్ ఐటి హబ్ లో కంపెనీలను ఏర్పాటు చేయడానికి ప్రముఖ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే అనేక సంస్థలు తమ కంపెనీలను ఏర్పాటు చేయగా తాజాగా అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచి గ్రూపు...
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ పార్టీ నేత హెచ్డీ కుమారస్వామి ఆసుపత్రిలో చేరారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం వైద్యులు...
రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని సిఎం జగన్ కు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.
"ప్రతి అక్కకు,...
మణిపూర్లో తాజాగా రెండు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించగా, మరొకరు గాయపడ్డారు. బిష్ణుపూర్ జిల్లాలోని నరైన్సెన్లో మంగళవారం రెండు మిలిటెంట్ వర్గాలు భారీ స్థాయిలో కాల్పులు జరుపుకున్నాయి. గ్రామ వలంటీర్గా...
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కుల వివక్ష వ్యతిరేక బిల్లును తెచ్చారు. సమాజంలో కుల వివక్షకు అడ్డుకట్ట వేయడానికి, అట్టడుగు వర్గాలకు పటిష్ట రక్షణ కల్పించాలన్న లక్ష్యంతో కాలిఫోర్నియా రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ...
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) మోకిలలో చేస్తున్న భారీ వెంచర్ లో ఫేజ్-1 లో 50 ప్లాట్లు, ఫేజ్-2 లో 300 ప్లాట్లతో కలిపి 350 ప్లాట్ లకు వేలం...