Thursday, March 13, 2025
HomeTrending News

Margani: పోలవరంపై కూడా సానుకూల నిర్ణయం: భరత్

జగన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి రెవిన్యూ లోటు సాధించినందుకు మహానాడులో తీర్మానం చేసి ఉంటే బాగుండేదని వైసీపీ నేత, రాజమండ్రి ఎంపి మార్గాని భరత్ వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో...

New Parliament: వికసిత భారత్ కు సాక్ష్యం ఈ భవనం: మోడీ

పార్లమెంట్ నూతన భవనం ఆత్మనిర్భర్ భారత్ కు ప్రతీకగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివర్ణించారు. ఇది ఒక భవనం మాత్రమే కాదని, 140 కోట్ల ప్రజల ఆకాంక్షలు, అభిమతాలు, కలలకు ప్రతిబింబమని...

YS Jagan: పార్లమెంట్ భవన వేడుకలో సిఎం జగన్

ఢిల్లీలో పర్యటిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు భారత పార్లమెంట్ నూతన భవన  ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ చారిత్రిక భవనాన్ని నేడు ప్రారంభించారు....

శర్వానంద్ కారుకు ప్రమాదం

జూబ్లీ హిల్స్ ఫిల్మ్ నగర్ లో  హీరో శర్వానంద్ కారు ప్రమాదానికి గురైంది.  ఈ ఘటనలో కారు డ్రైవర్ కు గాయాలయ్యాయి. హీరో  శర్వానంద్ కు కూడా స్వల్పంగా గాయాలైనట్లు తెలిసింది, అయితే...

CM Jagan: జట్టుగా పనిచేద్దాం: జగన్

అన్ని రాష్ట్రాలూ ఒక జట్టుగా పనిచేయాలని, ప్రతి రాష్ట్రం శ్రేయస్సు మొత్తం దేశంతో ముడిపడి ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయ పడ్డారు.  న్యూఢిల్లీలో  జరిగిన నీతి ఆయోగ్‌...

Botsa: ఉపన్యాసాలకే పరిమితం : బొత్స ఎద్దేవా

తెలుగుదేశం మహానాడు ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితమైందని, సిఎం జగన్ ను తిట్టడానికే పెట్టినట్లుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.  తన పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే ఒక్క సంక్షేమ...

TDP Mahanadu: రేపు యువతకు శుభవార్త అందిస్తాం: లోకేష్

తెలుగుదేశం పార్టీలో సరిగా పనిచేయని నాయకులకు భవిష్యత్తులో గుర్తింపు ఉండదని, ఈ విషయంలో  తనకు కూడా మినహాయింపు లేదని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్...

BRS Sammelanam: అర్హులైన వారికి త్వ‌ర‌లోనే పెన్ష‌న్లు – మంత్రి ఎర్రబెల్లి

అమ‌రుల ఆశ‌యాలు, ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా సిఎం కెసిఆర్ పాల‌న సాగిస్తున్నార‌ని పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా...

AAP-BRS: దేశంలో ఎమర్జెన్సీ వాతావరణం – ముఖ్యమంత్రుల ఆందోళన

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అభ్యర్థి మేయర్ కాకుండా కేంద్రం కొర్రీలు పెట్టిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటుగా విమర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆమ్ ఆద్మీ మేయర్...

Vijaya: మార్కెట్లోకి విజయ గానుగ నూనెలు

కల్తీలేని ఉత్పత్తులు ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. విజయ బ్రాండ్ నుండి నాణ్యమైన వంటనూనెలు, వంటనూనెల తయారీపై దృష్టిపెట్టిన ఆయిల్ ఫెడ్ వినియోగదారులకు సేవలు అందిస్తోందని వెల్లడించారు. హైదరాబాద్...

Most Read