Thursday, September 10, 2026
HomeTrending News

విద్యార్ధుల భవిష్యత్ కోసమే స్కూళ్ళు: సిఎం  

CM Jagan Dedicated 1st Phase Mana Badi Nadu Nedu To The Government School Students : విద్యార్ధుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకునే నేటి నుంచి స్కూళ్లు తెరుస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌...

అరాచకం రాజ్యమేలుతోంది : బాబు

ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం లేదని, మహిళలకు రక్షణ కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని ఏపీ ప్రతిపక్ష నేత, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు.  హత్యకు...

దళితబంధు దేశానికి దిక్సూచి-కెసిఆర్

దళిత బంధు ఖచ్చితంగా విజయం సాధించి తీరుతుందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. దళిత బంధు ప్రభుత్వం పథకం మాదిరి కాకుండా మహోద్యమమంగా ముందుకు తీసుకువేళతమన్నారు. హుజురాబాద్ లో దళితబందు...

కాంగ్రెస్ పార్టీకి మరో ఝలక్

అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుష్మిత దేవ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను  ఏ.ఐ.సి.సి. తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు. కాంగ్రెస్ పార్టీతో తనకు...

కాబుల్ ఎయిర్ పోర్ట్ లో తొక్కిసలాట

ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ వశమయ్యాక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. భూసరిహద్దులన్నీ తాలిబాన్ నియంత్రణలో ఉన్నాయి. ఆఫ్ఘన్ నుంచి బయటకు వెళ్ళటానికి, రావటానికి కేవలం కాబుల్ లోని హమీద్ కర్జాయి  అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే అందుబాటులో...

జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు

పార్లమెంట్ తీరుపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా సుప్రీంకోర్టులో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం సీజేఐ రమణ...

ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ల వశం

ఆఫ్ఘనిస్తాన్ ను పూర్తిగా స్వాధీనం చేసుకున్న తాలిబన్లు. తాత్కాలిక దేశాధినేతగా అలీ అహ్మద్ జలాలి ప్రకటించుకున్నారు. అధ్యక్షుడు అష్రఫ్ ఘని దేశం విడిచి తజకిస్తాన్ వెళ్లిపోయారు. ప్రత్యేక విమానంలో కాబూల్ నుంచి బయల్దేరిన...

నాడు-నేడు మొదటి దశ ప్రారంభం

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ఉద్దేశించిన మన బడి - నాడు నేడు మొదటి దశను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విద్యార్ధులకు అంకితం చేయనున్నారు. నేడు...

రమ్య హత్య కేసులో ముద్దాయి అరెస్ట్: డిజిపి

గుంటూరు బి. టెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. ఈ సంఘటన  దురదృష్టకరమని అయన వ్యాఖ్యానించారు. ఈ కేసులో స్థానికులు ఇచ్చిన...

పేదల సంక్షేమానికి పురనంకితం: సజ్జల

రాష్ట్రంలో పేదలు, బడుగు వర్గాలు వారి కాళ్లపై వారు నిలబడి, ఆర్ధికంగా, సామాజికంగా చైతన్యం కలిగించే  దిశలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన సాగుతోందని ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి...

Most Read