Wednesday, February 26, 2025
HomeTrending News

తూర్పు మధ్యధార దేశాల్లో కరోన తీవ్రత

మధ్యధార తూర్పు దేశాల్లో కరోన కేసులు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O) ఆందోళన వ్యక్తం చేసింది. నెల రోజుల నుంచి 22 దేశాల్లో కోవిడ్ వ్యాప్తి వేగంగా జరుగుతోందని సంస్థ ప్రతినిధి...

రోడ్లపైకి రండి : కార్మిక సంఘాల డిమాండ్

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవైపు ఆందోళనలు జరుగుతుండగానే మరోవైపు కేంద్రం ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేయడం పట్ల...

మంత్రుల ఆకస్మిక తనిఖీ

బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం రోడ్లు-భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తో కలిసి ఆకస్మికంగా...

ఇడుపులపాయలో షర్మిల ప్రార్థనలు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలో ఉన్న వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద  వైఎస్‌ షర్మిల ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భర్త అనిల్‌కుమార్‌, తల్లి విజయమ్మ, వైఎస్‌ వివేకా...

అనురాగ్ కు ఐబి, రిజిజుకు న్యాయం

కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన అంతతరం మంత్రిత్వ శాఖల కేటాయింపు కూడా పూర్తి చేశారు. అమిత్ షా కు హోం శాఖతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన సహకార శాఖను జత చేశారు. నాలుగు...

కిషన్ రెడ్డికి పర్యాటకం, ఈశాన్యం

క్యాబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన జి. కిషన్ రెడ్డికి పర్యాటకం, సాంస్కృతిక శాఖలతో పాటు అత్యంత కీలకపైన ఈశాన్య రాష్టాల అభివృద్ధి మంత్రిత్వ శాఖను కేటాయించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన...

మా బాధ్యత నేరవేరుస్తాం: కిషన్ రెడ్డి

తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన కృష్ణాజలాల వివాదాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు పరస్పరం చర్చించుకొని పరిష్కరించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.  రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి పంపకం, ఆస్తుల పంపకం,...

43 మంది మంత్రుల ప్రమాణం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన క్యాబినెట్ ను ప్రక్షాళన చేశారు. ప్రస్తుత మంత్రివర్గం నుంచి 12 మందికి ఉద్వాసన పలికారు. కొత్తగా 43 మందికి క్యాబినెట్ లో చోటు కల్పించారు. ఈ 43...

12 మంది మంత్రుల రాజీనామా

కేంద్ర క్యాబినెట్ నుంచి 12 మంది మంత్రులు రాజీనామా చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూచనతో ఈ రాజీనామాలను ఆమోదిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలియజేసింది. రాజీనామా చేసిన క్యాబినెట్ మంత్రులలో..... ...

ప్రధాని మోడికి జగన్ మరో లేఖ

కృష్ణా జలాల వివాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోడికి సిఎం జగన్ మరో లేఖ రాశారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబి)  ప్రోటోకాల్ ను ఉల్లంఘించి తెలంగాణా ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తోందని ఆరోపించారు. కేఆర్ఎంబి...

Most Read