Sunday, March 16, 2025
HomeTrending News

Kannababu: విజన్ లేదు.. విస్తరాకుల కట్టా లేదు

చంద్రబాబు తానేదో సత్యహరిశ్చంద్రుడిలా, నీతి మంతుడిలా, ప్రపంచానికి పాఠాలు నేర్పుతున్న గురువులా బిల్డప్ లు ఇస్తున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు.  మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్న సమయంలో  రోజుకో వేషం.....

T-SAVE: పోలీసులు ఆత్మవిమర్శ చేసుకోవాలి – గద్దర్

T-SAVE ఐక్య కార్యాచరణలో నిరుద్యోగుల కోసం చేస్తున్న పోరాటానికి అందరూ మద్దతుగా రావాలని ప్రజా గాయకుడు గద్దర్ పిలుపు ఇచ్చారు. ys షర్మిల యువతకు ఉద్యోగాల కోసమే పోరాటాలు మొదలుపెట్టిందన్నారు. నిరుద్యోగ సమస్యలపై...

Dantewada: ఛత్తీస్‌గఢ్ లో నక్సల్స్ దాడి… పది మంది జవాన్ల మృతి

ఛత్తీస్‌గఢ్ లో ఈ రోజు నక్సల్స్ జరిపిన దాడిలో పది మంది జవాన్లు చనిపోయారు. దంతే వాడ జిల్లాలో ఈరోజు ఉదయం దుర్ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని అరణ్పూర్ పోలీస్ స్టేషన్ పరిదిలో నక్సల్స్...

Ganja Smuggling: తంగ‌రాజుకు సింగ‌పూర్‌లో ఉరి

గంజాయి అక్రమ రవాణా కేసులో తంగరాజు ఉరిశిక్ష తప్పించేందుకు చివరి వరకు సాగిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. స్వచ్చంద సంస్థల నుంచి ఐక్యరాజ్య సమితి వరకు ఉరిశిక్ష రద్దు చేయాలని సింగపూర్ ప్రభుత్వం...

Rabi Crop: మిల్లర్లు అలసత్వం వీడాలి – మంత్రి జగదీష్ రెడ్డి

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రబీ సీజన్ లో జిల్లా నుండి కొనుగోళ్ల లక్ష్యం ఏడు లక్షల నాలుగు వేల...

BJP Hatao : ప్రజల మధ్య బిజెపి చిచ్చు – సిపిఐ

బిజెపిని గద్దె దించితేనే దేశంలో మత విభేదాలు తగ్గుతాయని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి అన్నారు. ఇందుకోసం రాబోయే ఎన్నికల్లో లౌకిక పార్టీలు ఏకం కావాలని స్పష్టం చేశారు....

Jagan: ప్రజల జ్ఞాపకశక్తితో బాబు ఆటలు: జగన్

చంద్రబాబు మరోసారి మోసపూరిత వాగ్దానాలతో ప్రజల ముందుకు వస్తున్నారని, ఆ అబద్ధాలు,  మోసాలు నమ్మవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  మీ ఇంట్లో జగనన్న వల్ల...

Nara Lokesh: రైతులకు తీవ్ర ఇబ్బందులు: లోకేష్

రైతు బిడ్డ అని చెప్పుకుంటున్న సిఎం జగన్ రాష్ట్రాన్ని రైతు లేని రాజ్యంగా తయారు చేస్తున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. నీటి పారుదల ప్రాజెక్టులతో పాటు సీమలో...

Secretariat: సచివాలయం ప్రారంభానికి ముమ్మరంగా ఏర్పాట్లు

తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మరో నాలుగు రోజులే ఉండటంతో 24 గంటలు కార్మికులు పనిచేస్తున్నారు. ఆ రోజు నిర్వహించే కార్యక్రమ వివరాలను ప్రభుత్వం ప్రకటించింది.  ఈనెల 30న...

Crop Loss: రైతులకు అండగా ప్రభుత్వం – మంత్రి కేటిఆర్

రాష్ట్రంలో పడుతున్న అకాల వర్షాల నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు తెలిపారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వలన రైతులకు...

Most Read