భాగ్యనగరం హైదరాబాద్ నుండి ఆధ్యాత్మిక నగరం తిరుపతిని సందర్శించనున్న వారికి అనుకూలంగా వందేభారత్ రైలు సేవలు ఈ నెల 8 వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు...
తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మహారాష్ట్ర నేతలతో శనివారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ ( రైతు సంఘం ) నేతలకు...
ఇటీవలి కాలంలో సంచలనం సృష్టించిన డేటా లీక్ కేసులో కీలకమైన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 66 కోట్ల వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసిన వ్యక్తి అరెస్టు , 24 రాష్ట్రాల్లో...
దేశ వ్యాప్తంగా అడవుల రక్షణ, పులుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 1973లో ప్రాజెక్టు టైగర్ ను ప్రవేశ పెట్టింది. నేటితో (ఏప్రిల్ -1) సేవ్ టైగర్ ఉద్యమానికి యాభై ఏళ్లు నిండాయి....
2023-24 విద్యా సంవత్సరానికి గానూ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేసింది. జూన్ 1 నుంచి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది.
అక్టోబర్ 19 నుంచి 25వ...
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటు పోయినంతమత్రాన పెద్దగా వచ్చే మార్పేమీ ఉండదని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలపై సమీక్షించుకొని ముందుకెళ్తామని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు....
పొత్తుల అంశంపై ఎన్నికల ముందే నిర్ణయాలు ఉంటాయని, కానీ రాష్ట్రంలో తెలుగుదేశం-జనసేన కలిసి పోటీ చేయాలని మెజార్టీ ప్రజలు కోరుతున్నారని టిడిపి నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యక్యానించారు. అధికార పార్టీ వ్యతిరేక...
తమ పార్టీ జాతీయ కార్యదర్శి వై. సత్య కుమార్ వాహన శ్రేణిపై దాడిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే తీవ్రమైన...
ముఖ్యమంత్రి కెసిఆర్ పై పోరాటానికి విపక్షాలు ఏకం అవుతున్నాయి. అన్ని పార్టీలు ఏక తాటి మీదకు వస్తేనే కెసిఆర్ ను ఎదుర్కోవటం సాధ్యమని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా వై ఎస్ ఆర్ టి పి...
హిందూ మతస్తులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ.. అమెరికాలోని జార్జియా రాష్ట్రం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. హిందూ ఫోబియాను ఖండిస్తూ శాసనపద్ధతిలో అమెరికాలో ఓ రాష్ట్రం నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. ప్రపంచంలోని అతిపెద్ద మతాల్లో...