Saturday, March 22, 2025
HomeTrending News

కాంగోలో విస్తరిస్తున్న ఎబోలా

Ebola Cases : ఆఫ్రికా ఖండంలో ఎబోలా మళ్ళీ వ్యాపిస్తోంది. కాంగో దేశంలో ఈశాన్య ప్రాంతమైన ఈక్వేటార్ రాష్ట్రంలోని మబండక పట్టణంలో తాజాగా ఎబోలా కేసు వెలుగు చూసింది. ఈ మేరకు ప్రపంచ...

సిఎం కెసిఆర్ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు

రంజాన్ ప‌ర్వ‌దినం నేప‌థ్యంలో ముస్లిం సోద‌ర సోద‌రీమ‌ణుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈద్ ఉల్ ఫిత‌ర్ ప‌ర్వ‌దిన వేడుక‌ల‌ను సంతోషంగా జ‌రుపుకోవాల‌న్నారు. ప‌విత్ర ప్రార్థ‌న‌ల‌తో అల్లా దీవెన‌లు పొందాల‌ని సీఎం ఆకాంక్షించారు....

200 కోట్ల‌తో లిక్విడ్ డిట‌ర్జెంట్ ప్లాంట్ ప్రారంభం

రంగారెడ్డి జిల్లా షాద్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం కొత్తూరు మండ‌ల ప‌రిధిలోని పెంజ‌ర్ల గ్రామంలో ప్రొక్ట‌ర్ అండ్ గాంబిల్ లిక్విడ్ డిట‌ర్జెంట్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ యూనిట్‌ను రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి...

ముస్లిం సోదరులకు సిఎం జగన్‌ ‘ఈద్‌ ముబారక్‌‘

Eid Mubarak: ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.  రంజాన్‌ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక...

ఉపాధి హామీ బిల్లుల చెల్లింపు: డిప్యూటీ సిఎం

To clear: ఉపాధి హామీపథకం బిల్లులకు సంబంధించి 1900 కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు సిఎం వైఎస్ జగన్ ఆదేశాలిచ్చారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాల నాయుడు వెల్లడించారు....

హైదరాబాద్ జిల్లాలో ఉచిత కోచింగ్ సెంటర్లు

ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ లకు అదనంగా హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల పరిధిలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున MLA ల ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్...

జీవితంలో బిజెపి గడప తొక్కను – తీన్మార్ మల్లన్న

తొందరలోనే రాజకీయ పార్టీ పెడుతున్నట్టు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఈ రోజు ప్రకటించారు. తెలంగాణను 7,200 మంది దొంగలు పట్టి పీడిస్తున్నారని... రాష్ట్ర సంపదను వీరు కొల్లగొడుతున్నారని, ఆ 7,200...

పోలీసులు వేగంగా స్పందించారు: హోం మంత్రి

No negligence : రేపల్లె  రైల్వే స్టేషన్‌ ఘటనలో నిందితులను వెంటనే గుర్తించి 6 గంటల్లోపే వారిని అదుపులోకి తీసుకున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత వెల్లడించారు. రాత్రి ఒంటిగంటకు...

హైదరాబాద్ లో ఈనెల 9వ తేదీన మన బస్తీ – మన బడి

హైదరాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఈ నెల 9 వ తేదీన మన బస్తీ – మన బడి పనులను ప్రారంభించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి...

విద్యార్థి నాయకుల పరామర్శకు రాహుల్ గాంధి

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులను కలిసేందుకు ఏ ఐ సిసి నేత రాహుల్ గాంధీ వస్తున్నారని విజ్ఞప్తి చేస్తే అనుమతి ఇవ్వకపోగా విద్యార్థి నాయకులపై తప్పుడు...

Most Read