Cyber Crime: సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతున్నారు. వారి మోసాలకు సామాన్య మానవులు, విద్యావంతులతో పాటు ఆఖరికి చట్ట సభల సభ్యులు కూడా మోసపోతున్నారు. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ కూడా ఈ జాబితాలో...
Delhi Times: బిజెపి నేతలు ఢిల్లీ లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డాతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీపరంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికకు...
Ramakrishna Rao : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ బదిలీకి రంగం సిద్ధమైంది. ఒకటి రెండు రోజుల్లో సీఎస్ సోమేశ్ కుమార్ను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసే అవకాశం...
jodhpur : రాజస్థాన్ లోని జోధ్ పూర్ నగరంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు మళ్ళీ చెలరేగాయి. అల్లర్లకు సంబంధం ఉన్న సుమారు వంద మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లర్లు విస్తరించకుండా...
మూడు రోజుల యూరోప్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నిన్న డెన్మార్క్ చేరుకున్నారు. డెన్మార్క్ రాజధాని కొపెన్హగన్లో ఆ దేశ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సన్తో మోదీ భేటీ అయ్యారు. ఈ భేటీలో...
CM tour: విద్య, వైద్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. చంద్రబాబు హయాంలో...
గాంధీ, ఉస్మానియా హాస్సిటల్స్కే పరిమితమైనా మోకాలి చిప్పలు మార్పిడి చికిత్సను త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో ప్రారంభిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని...
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం వేములవాడ రాజన్నను మంత్రి కొప్పుల దంపతులు దర్శించుకొని...
Orange Alert : తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ పరిస్థితులు నెలకొన్నాయి. మరో నాలుగు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని, అప్రమ్తతంగా ఉండాలని ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు చోట్ల...