Monday, March 17, 2025
HomeTrending News

హైదరాబాద్‌లో అతిపెద్ద డేటా సెంటర్

Microsoft Data Center At Hyderabad : తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌లో తమ యూనిట్లను ఏర్పాటు చేశాయి. తాజాగా సాఫ్ట్‌వేర్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్...

ఉత్తరప్రదేశ్లో చివరి దశ పోలింగ్ ప్రశాంతం

దేశం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చివరి అంకానికి చేరుకుంది. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తుండగా చివరి దశ పోలింగ్‌ కొద్ది సేపటి క్రితం ముగిసింది. సాయంత్రం...

చైనా బొగ్గు గనిలో 14 మంది సజీవ సమాధి

చైనాలో ఓ బొగ్గుగని కుప్పకూలిన ప్రమాదంలో 14 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. నైరుతి చైనాలోని గుయిజూ ప్రావీన్స్‌లో ఈ ప్రమాదం జరిగినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. ఇక్కడ ఉన్న బొగ్గు గనుల్లో...

సమావేశాల తీరు బాధాకరం – శ్రీధర్ బాబు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నడుపుతున్న తీరు బాధాకరమని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. సభలో కనీసం కో ఆర్డినేషన్ లేకుండా సభ నడుస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్...

పబ్లిసిటీ స్టంట్ కోసమే: శ్రీకాంత్ రెడ్డి విమర్శ

Its a Stunt: ముందస్తు ప్రణాళిక ప్రకారమే తెలుగుదేశం పార్టీ సభలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. పబ్లిసిటీ స్టంట్ కోసమే ఇదంతా...

13 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్

ఆరు రాష్ట్రాలలో రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ లో 13 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలో షెడ్యూల్ విడుదల చేసింది....

సామాజిక వివక్ష నిర్మూలనకు దళిత బంధు

సామాజిక వివక్షను అంతమొందటించే ఆయుధం ‘తెలంగాణ దళితబంధు’ అనీ, ఈ కార్యక్రమం దేశానికే దిశా నిర్దేశం చేస్తుందనడంలో సందేహం లేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు....

ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడిన ప్ర‌ధాని మోదీ

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీతో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఫోనులో మాట్లాడారు. వీరిద్ద‌రి మ‌ధ్య దాదాపు 35 నిమిషాల పాటు సంభాష‌ణ కొన‌సాగింది. ఉక్రెయిన్ నుంచి...

2 గంట‌లపాటు హ‌రీశ్‌రావు బ‌డ్జెట్ ప్ర‌సంగం

రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని 2 గంట‌ల పాటు చ‌దివి వినిపించారు. ఉద‌యం 11:30 గంట‌ల‌కు బ‌డ్జెట్ ప్ర‌సంగం ప్రారంభం కాగా, మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు హ‌రీశ్‌రావు త‌న ప్ర‌సంగాన్ని...

అక్కడికే వెళ్ళండి: బొత్సకు అచ్చెన్న కౌంటర్

Be responsible: మంత్రులు ఏదైనా ఒక మాట మాట్లాడితే దానికి విలువ ఉండాలని, ప్రజలు హర్షించాలని... అలాకాకుండా బాధ్యతారహితంగా మాట్లాడడం సరికాదని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. హైదరాబాదే ఇంకా తమ...

Most Read