Sunday, September 13, 2026
HomeTrending News

Secretariat: బిఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రారంభం

హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి శిలఫలకాన్ని అవిష్కరించారు కేసీఆర్. ముందుగా హోమశిల వద్ద యాగ పూర్ణహుతిలో పాల్గొన్న సీఎం ప్రధాన...

Kodali-Perni: పాదరసం కంటే వేగం కొడాలి: పేర్ని ప్రశంస

కొడాలి నాని చదువుకోనివాడిగా... గెడ్డం, మెడలో రుద్రాక్ష వేసుకొని రౌడీగా కనిపించవచ్చని కానీ పాదరసం కంటే కూడా వేగంగా పనిచేసే బుర్ర ఆయనకు ఉందని మాజీ మంత్రి పేర్ని నాని కితాబిచ్చారు. వైసీపీలో...

Bhogapuram Airport: మళ్ళీ శంఖుస్థాపనలా?: గంటా

సిఎం జగన్ నాలుగేళ్ళుగా అప్పులు చేస్తూ కేవలం బటన్ నొక్కుడు కార్యక్రమానికే  పరిమితమయ్యారని టిడిపి నేత గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ప్రత్యేక  హోదా, పోలవరం, విశాఖ రైల్వే జోన్, మెట్రో రైల్ లాంటి అంశాలపై...

BJP-AP: రాష్ట్రంలో బూతుల రాజకీయం: సోము

జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టిడిపి అధినేత చంద్రబాబుతో సమావేశమైతే  దానిపై తానెలా స్పందిస్తానని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రశ్నించారు. టిడిపిని బిజెపికి దగ్గర చేసేందుకు పవన్ ప్రయత్నిస్తున్న అంశం...

మే 3న భోగాపురం. అదానీ డేటా సెంటర్లకు శంఖుస్థాపన

విశాఖపట్నంలో రూ.21,844 కోట్లతో నిర్మించునున్న అదానీ డేటా సెంటర్ కు మే 3వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను రాష్ట్ర ఐటి &...

TDP Mahanadu: 15 లక్షల మందితో భారీ సభ: అచ్చెన్నాయుడు

మే 27,28 తేదీల్లో రాజమండ్రి వేదికగా మహానాడును ఘనంగా నిర్వహిస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు.  మహానాడు సందర్భంగా ఏర్పాటు చేయతలపెట్టిన భారీ బహిరంగ సభకు పలు ప్రదేశాలను...

Babu-Pawan: చంద్రబాబును కలిసిన పవన్ కళ్యాణ్

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేడు హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు. జూబ్లీ హిల్స్ లోని బాబు నివాసంలో దాదాపు 45 నిమిషాల పాటు ఈ భేటీ...

Secretariat: ముస్తాబైన బిఆర్ అంబేద్కర్ సచివాలయం

ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈనెల 30వ తేదీప్రారంభం కానున్న తెలంగాణ సెక్రటేరియట్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. నిరంతరం 300మంది స్పెషల్ పోలీసులు,...

Indian Army: పదాతి దళంలోకి మహిళా అధికారులు

దేశ చరిత్రలో ఆర్టిలరీ రెజిమెంట్‌లోకి సైన్యం తొలిసారిగా ఐదుగురు మహిళా అధికారులను తీసుకున్నది. చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ (OPA)లో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా అధికారులు శనివారం ఆర్టిలరీ రెజిమెంట్‌లో...

ORR: వెయ్యి కోట్లు చేతులు మారాయి – రేవంత్ రెడ్డి

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును మంత్రి కేటీఆర్ ప్రయివేటుకు తాకట్టు పెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వేల కోట్ల ఆదాయం వచ్చే రింగ్ రోడ్ ను ప్రయివేటుకు అమ్మేశారని ధ్వజమెత్తారు. హైదరాబాద్...

Most Read