Saturday, September 12, 2026
HomeTrending News

ఫీజుల నియంత్రణపై మంత్రివర్గ ఉపసంఘం

Cabinet Sub Committee On Regulation Of Fees : ప్రైవేట్ స్కూల్లు, జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ, మరియు., వచ్చేవిద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనకై..,...

గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ నెంబర్ వన్ -ఎర్రబెల్లి

Telangana Is Number One In Rural Development Minister Errabelli : ఉమ్మడి పాలమూరు జిల్లాను మరింతగా అభివృద్ధి చేసే బాధ్యతను ఎంపీలు, ఎమ్మెల్యేలు, zp చైర్మన్లు, జెడ్పీటీసీ లు, సర్పంచులు తీసుకోవాలని...

గ్రామ మహిళా పోలీస్‌ గుర్తింపు హర్షణీయం

Village Women Police : గ్రామ మహిళా పోలీస్‌ వ్యవస్థను సాధారణ పోలీసు విభాగంలో అంతర్భాగం చేసి ప్రత్యేక వ్యవస్థగా గుర్తించడం శుభ పరిణామమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి...

విద్యాసంస్థలు కొనసాగుతాయి – పాకిస్తాన్

కరోనా వేగంగా వ్యాపించినా, ఓమిక్రాన్ కేసులు పెరిగినా విద్యాసంస్థల కొనసాగుతాయని పాకిస్తాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ రోజు ఇస్లామాబాద్ లో జరిగిన జాతీయ కమాండ్ మరియు ఆపరేషన్ సెంటర్ సమావేశంలో కేంద్రప్రభుత్వంతోపాటు...

పంజాబ్ పోలింగ్ వాయిదా

Punjab Polling Postponed : పంజాబ్  శాసనసభ ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. షెడ్యుల్ ప్రకారం వచ్చే నెల 14వ తేదిన ఎన్నికల పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా ఫిబ్రవరి 20వ...

హైకోర్టులో వర్చువల్‌గా కేసుల విచారణ

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని, ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని ఆదేశం. భౌతికదూరం,...

18వేల కోట్లతో 3 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్లు

పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ లో భాగస్వామ్యమై మౌలిక సదుపాయాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ ని అగ్రస్థానంలో నిలబెడతామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఏపీ ముఖ్యమంత్రి...

ఇమ్రాన్ ఖాన్ పాలనపై నిరసనలు

Protests Against The Imran Khan Government : పాకిస్తాన్ ప్రధానమంత్రి అంతర్జాతీయ బిచ్చగాడిగా మారాడని జమాత్ ఏ ఇస్లామి అధినేత సిరాజ్ ఉల్ హక్  విమర్శించారు. ఇమ్రాన్ ఖాన్ గద్దె దిగితేనే పాకిస్తాన్...

అపోలో ఆస్పత్రిలో భట్టి విక్రమార్క

తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్కకు కరోనా వైరస్ సోకడంతో స్వల్ప అస్వస్థతకు గురైన ఆయన ఆదివారం రాత్రి హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరారు. అపోలో ఆసుపత్రి వైద్యులు...

తెలంగాణలో అన్ని పరీక్షలు వాయిదా

కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రకటించింది. దీంతో తెలుగు రాష్ట్రాల పరిధిలో ఈనెల 30వరకు నిర్వహించనున్న అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షల...

Most Read