Sunday, September 13, 2026
HomeTrending News

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. వివరాల ప్రకారం.. కలబురిగి జిల్లా కమలాపురలో ప్రైవేటు బస్సు అటుగా వెళ్తున్న ఓ ట్రక్కుని ఢీకొట్టి...

మరో రెండు నెలల్లో హైదరాబాద్ లో నీర కెఫే

Neera Cafe : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమం కోసం చేపట్టిన నీరా పాలసీలో భాగంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో సుమారు 10 కోట్ల రూపాయల తో ప్రతిష్టాత్మకంగా...

ప్రధాని, కేంద్ర ఆర్ధిక మంత్రితో సిఎం జగన్ భేటి

CM at Delhi: ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. దాదాపు 45 నిమిషాలపాటు ఈ సమావేశం జరిగింది....

క్రీడా విజేతలతో సిఎం లంచ్ మీటింగ్

KCR Boxing: విశ్వ క్రీడా వేదికల మీద ఘన విజయాలతో స్వర్ణ పతకాలు సాధించి, తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటిన బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషా సింగ్ లను రాష్ట్రావతరణ దినోత్సవం...

రాజాపై చర్యలు తీసుకోవాలి: దేవినేని

Take Action: ఇరిగేషన్ ఏఈ పై చేయి చేసుకున్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని  టిడిపి నేత దేవినేని ఉమా డిమాండ్ చేశారు. సీనియర్ అధికారులు,...

యుపి ప్రభుత్వం కీలక నిర్ణయం

గతంలోలా ఈ రోజుల్లో అమ్మాయిలకు సామాజిక పరమైన కట్టుబాట్లు లేవు. ఎటువంటి వృత్తి ఉద్యోగాలైనా ఎంచుకోవచ్చు. అందుకే కాల్ సెంటర్స్, షిఫ్టుల్లో పనిచేసే మహిళల సంఖ్య పెరిగింది. అయితే ఎవరూ హామీ ఇవ్వలేనిది...

అమెరికా గన్ కల్చర్

American Gun Culture : పిచ్చోడి చేతిలో రాయెట్లాగో... అమెరికా పౌరుల చేతుల్లో ఇప్పుడు తుపాకీ అట్లా! ప్రపంచంలో అన్నిదేశాలకూ పెద్దన్న పాత్ర పోషిస్తున్న అగ్రరాజ్యమంటే ఏంటని ఇంతకాలం ఊహించుకున్న ప్రపంచానికి... ఆ...

నగర వనాల అభివృద్ధి: పెద్దిరెడ్డి సూచన

Forest Protection: రాష్ట్రంలో ప్రజలకు అహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని, పచ్చదనాన్ని అందించేందుకు నగర వనాలను మరింత అభివృద్ధి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, ఇంధన, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సచివాలయంలో అటవీశాఖ...

ఎన్నికల కోసమే బిజెపి డ్రామాలు : మంత్రి జగదీష్‌ ఫైర్

తెలంగాణ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం క్షుద్ర రాజకీయం చేస్తుంది. ఎన్నికల్లో లబ్ధిపొందాలనే ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేపడుతున్నదని మంత్రి జగదీష్‌ రెడ్డి బీజేపీపై నిప్పులు చెరిగారు. గురువారం ఆయన...

ముస్లిం పురుషులకు అస్సాం సిఎం సలహా

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు మూడు పెళ్ళిళ్ళు చేసుకొని తలాక్ ఇవ్వటాన్ని అస్సాం ప్రభుత్వం అనుమతించదని ఈ...

Most Read