Monday, April 28, 2025
HomeTrending News

యాదాద్రి ప్లాంట్‌ ప‌రిశీలించిన సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల సామర్థ్యంగల యాదాద్రి మెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లాంటివి యావత్ దేశం కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు...

3 Capitals: సుప్రీం స్టే మొట్టికాయ లాంటిది: సజ్జల

మూడు రాజధానులకు మద్దతుగా కర్నూలులో సభ నిర్వహించే సమయంలోనే హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వడం సంతోషకరమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ తీర్పుతో  న్యాయరాజధాని...

CM Jagan: బాబు హయంలో సాయంలోనూ కరువే: జగన్

రైతు బాగుంటునే రాష్ట్రం బాగుంటుందని, ఇప్పటికీ  దాదాపు 62శాతం మంది జనాభాకు వ్యవసాయ రంగమే ఆధారమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  పేర్కొన్నారు.  అలాటి రైతును అన్నిరకాలుగా  ఆదుకుంటేనే ఏ...

దేశానికే తలమానికంగా అంబేద్కర్ విగ్రహం

హైదరాబాద్‌ నడిబొడ్డున ట్యాంక్‌ బండ్‌ పక్కనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్మృతివనం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దేశంలోనే ఎత్తయిన 125 అడుగు భారత...

వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేస్తున్న పాదయాత్రలో పోలీసులు భారీగా మోహరించారు.వైఎస్ షర్మిల కార్ వ్యాన్ ను తగలబెట్టిన TRS కార్యకర్తలు పాదయాత్ర వాహనాలపై రాళ్ళు రువ్వారు. నర్సంపేటలో టెన్షన్ వాతావరణం మద్య...

ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఎంఐఎం

ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో హైదరాబాద్‌ పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది. హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌  ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం డీఎంసీ ఎన్నికల్లో 15 మంది అభ్యర్థులను పోటీలో నిలిపింది. వారిగెలుపు కోసం పార్టీ...

Supreme Court: అమరావతి రాజధానిపై సుప్రీం పాక్షిక స్టే

Amaravathi: అమరావతి రాజధాని అంశంలో ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీరుపై పూర్తి స్థాయి స్టే ఇవ్వడానికి భారత సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ విషయంలో తన వైఖరి వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వాన్ని...

Law & Order: పోలీసు వ్యవస్థను సమీక్షిస్తాం: కేశవ్

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపైన, భవిష్యత్ ఆశాకిరణంగా ఉన్న యువ నాయకుడు లోకేష్ మీద.. చంపుతామంటూ  ఓ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా మాట్లాడితే కేసు పెట్టాలన్న ఆలోచన పోలీసు యంత్రాంగానికి లేకపోవడం...

అంబేద్కర్ సచివాలయానికి ముహూర్తం ఖరారు

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమీకృత కొత్త సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయింది. 2023, జనవరి 18 వ తేదీన కొత్త సచివాలయం నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అప్పటికల్లా పనులు పూర్తి చేయాలని...

బండి పాదయాత్రకు షరతులతో అనుమతి

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన హైకోర్టు. బైంసా  పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో సభ నిర్వహిస్తేనే అనుమతించాలని హైకోర్టు పోలీసులకు...

Most Read