Thursday, March 20, 2025
HomeTrending News

చెన్నూరు ఎత్తిపోతలకు కేబినెట్ ఆమోదం

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని 5 మండలాలు 103 గ్రామాలకు సాగునీరు తాగునీరు అందించే, ‘చెన్నూరు ఎత్తిపోతల పథకానికి’ తెలంగాణ కేబినెట్ ఈ రోజు   ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.1658 కోట్లు మంజూరు...

ఆంక్షలు లేకుండా వరిధాన్యం కొనుగోలుకు డిమాండ్

Congress Protest : ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులు యాసంగిలో పండించే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాకుండా కనీస మద్దతు కల్పించాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కరీంనగర్ పట్టభద్రుల...

పాక్ లో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త నిబంధనలు

పాకిస్తాన్ ప్రధానమంత్రి షేహబాజ్ షరీఫ్ ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు వరకు వారానికి ఐదు రోజులు మాత్రమె పనిదినాలు కాగా ఇప్పటి నుంచి ఆరు రోజులు ప్రభుత్వ కార్యాలయాలు...

మోదీ నియోజ‌క‌వ‌ర్గంలోనే బీజేపీకి షాక్

యూపీ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఝ‌ల‌క్ త‌గిలింది. ప్ర‌ధాని మోదీ సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే కమలం పార్టీకి స్వ‌తంత్ర అభ్య‌ర్థి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. స్థానికంగా గ‌ట్టి ప‌ట్టున్న బ్రిజేష్ సింగ్ భార్య...

కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులు: సిఎం

Flagship Sectors: విద్య, వైద్యం, వ్యవసాయ, గృహనిర్మాణం రంగాల్లో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు చరిత్రాత్మకమైనవని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దశాబ్దాలుగా మార్పులకు నోచుకోని విద్య, వైద్యం...

దేశ విద్యుత్ రంగంలో తెలంగాణకు రెండో స్థానం

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్న నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం విద్యుత్ లభ్యత, ధర, విశ్వసనీయతలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని రాష్ట్ర...

చాయ్ బిస్కెట్ కేబినెట్ : యనమల వ్యాఖ్య

Chai - Biscuit: స్వేఛ్చ, అధికారం, పెత్తనం  లేకుండా బీసీలు ఎంతమందికి  పదవులు ఇస్తే ఏమి ప్రయోజనమని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది ‘చాయ్ బిస్కెట్...

కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభం

Bharosa Yatra: జనసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న కౌలు రైతు భరోసా యాత్ర  నేడుమోదలైంది.  శ్రీసత్యసాయి జిల్లా కొత్త చెరువులో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు కుటుంబాలను  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించ నున్నారు....

విద్యార్ధి నాయకుడికి సుప్రీంకోర్టు వార్నింగ్

బెయిల్‌ మంజూరైన అత్యాచార నిందితుడికి స్వాగతం పలుకుతూ.. ‘ భయ్యా ఈజ్‌ బ్యాక్‌ ’ అంటూ హోర్డింగు పెట్టడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది....

తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు  రద్దు

Heavy Crowd: భక్తుల రద్దీ కారణంగా కారణంగా రేపు బుధవారం నుండి ఆదివారం వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టిటిడి అధికారులు ప్రకటించారు. తిరుపతిలో సర్వదర్శనం...

Most Read