Tuesday, March 18, 2025
HomeTrending News

వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే: బాబు

Youth - Politics: రాజకీయాల్లో మార్పు తేవాలనుకుంటున్న, సమాజంపట్ల అంకితభావం ఉన్న యువత రాజకీయాల్లోకి రావాలని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. నలభై ఏళ్ళకు కావాల్సిన యువతరాన్ని...

ఎన్టీఆర్ దేవుడు, బాబు రాముడు, లోకేష్ మూర్ఖుడు

I will show: తన తల్లిని, తమ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించి తమను...

గడువులోగా ప్రాజెక్టులు పూర్తి కావాలి: సిఎం

CM review on Irrigation: పోలవరం ప్రాజెక్టు ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్ కు సంబంధించిన  డిజైన్లు త్వరగా తెప్పించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టు...

మంత్రి పదవి లేకపోతే విశ్వరూపం: కొడాలి

I am Ready: తన మంత్రి పదవి పొతే విపక్షాలపై విమర్శల విషయంలో విశ్వరూపం చూస్తారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు.  ఒక రకంగా మంత్రి పదవి తనకు...

టిడిపికి 40 కాదు, 27 మాత్రమే: సజ్జల

Babu-Manage Politics: తెలుగుదేశం పార్టీ కి 40ఏళ్ళు కాదని కేవలం 27 ఏళ్ళు మాత్రమేనని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. అసలైన టిడిపి ఎన్టీఆర్ తోనే పోయిందని, ఇప్పుడున్నది...

‘లేపాక్షి’కి అరుదైన గౌరవం

Lepakshi: అనంతపురము జిల్లా హిందూపురంలోని లేపాక్షి ఆలయానికి అపురూపమైన ఖ్యాతి దక్కింది. అరుదైన గుర్తింపు కలిగిన దేవాలయాల జాబితాలో చోటు దక్కించుకుంది. యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో లేపాక్షి ఆలయానికి స్థానం...

మీరూ వెల్ లోకి రండి: కవిత కౌంటర్

Counter: ధాన్యం సేకరణపై కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ ట్వీట్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ అంశాన్ని రాజకీయ లబ్ధికోసం వాడుకోవడం మాని, పార్లమెంట్ లో తమ పార్టీ ఎంపీలు...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: రాహూల్

Rahul on Paddy: తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా నడుస్తోన్న ధాన్యం కొనుగోలు అంశంపై కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ స్పందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతను విస్మరిస్తున్నాయని మండిపడ్డారు....

టిడిపి ఆరోపణలు హాస్యాస్పదం: బుగ్గన

Its Trash: రాష్ట్ర ఖజానాలో 48 వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయంటూ టిడిపి నేతలు ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బడ్జెట్ పై ఏం...

రాష్ట్ర పునర్నిర్మాణం చేయాలి: బాబు

Babu to Reconstruct:  ఏపీలో మళ్ళీ అధికారంలోకి రావడమే కాదని, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తాము ఎల్లప్పుడూ  ప్రజాహితం కోసమే...

Most Read