Wednesday, March 19, 2025
HomeTrending News

ప్రజలను మభ్యపెట్టేందుకే బిజెపి పాదయాత్ర – హరీష్

Bjp Padayatra : అన్ని వర్గాల ప్రజల నోట్లో మట్టి కొట్టి సిగ్గు లేకుండా పాద యాత్ర లు చేస్తారా అని ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హరీష్ రావు బిజెపి నేతలను...

కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్‌లకు జరిమానా

అమరావతి హైకోర్టు ధిక్కరణ కేసులో ఏపీ హైకోర్టు 8 మంది ఐఏఎస్‌లకు రెండు వారాలపాటు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో ఎటువంటి ప్రభుత్వ భవనాలు నిర్మించకూడదని...

గుజరాత్‌లో పవర్‌హాలిడే – మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా

1998.. మార్చి.. గుజరాత్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. సరిగ్గా 24 ఏండ్లు పూర్తయింది. 2001 అక్టోబర్‌లో ప్రస్తుత ప్రధాని మోదీ ఆ రాష్ట్ర సీఎంగా పవర్‌లోకి వచ్చారు. 2014లో ప్రధాని అయ్యేదాకా సీఎం...

తెలంగాణ స్త్రీనిధి దేశానికి ఆదర్శం

Stri Nidhi Telangana : గతంలో మహిళలకు డబ్బులు అవసరం ఉంటే భర్తలను బతిమిలాడుకునే పరిస్థితి ఉండేది. ఇప్పడు భర్తలు భార్యలను బతిమిలాడుకునే పరిస్థితి వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇందులో...

గ్రీన్ హైడ్రోజన్ తో పెట్రో ధరలకు కళ్ళెం

Hydrogen Powered Car : దేశంలో తొమ్మిది రోజుల్లో ఎనిమిది సార్లు పెట్రో ధరలు పెరిగాయి.ఈ రోజు ధరలను కలుపుకుంటే 5.60 పైసలు పెరిగాయి. చమురు ప్రభావంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్,...

ఏప్రిల్‌ 4న కొత్త జిల్లాలకు ముహూర్తం

New Districts: ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 4న ఉదయం 9:05 నుంచి 9:45ల మధ్య కొత్త జిల్లాలు లాంఛనంగా అవతరించనున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...

హైదరాబాద్‌ చేరుకున్న మంత్రి కేటీఆర్ బృందం

రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా 12 రోజులపాటు అమెరికాలో పర్యటించిన మంత్రి కేటీఆర్‌ బృందం ఈ రోజు హైదరాబాద్‌ చేరుకున్నది. పెట్టుబడుల సాధనకోసం మంత్రి కేటీఆర్‌ బృందం ఈనెల 18న అమెరికా వెళ్లిన...

రష్యాపై యూరోప్ దౌత్య యుద్ధం

రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో యూరోప్ దేశాలు రష్యాపై ఒత్తిడి మరింత ముమ్మరం చేశాయి. ఓ వైపు ఇస్తాంబుల్ లో చర్చలు జరుగుతుండగానే మరోవైపు రష్యాను దారిలోకి తెచ్చే పనిలో పడ్డాయి. ఇప్పటివరకు...

జర్నలిస్టు ముసుగులో ఉగ్రవాదం

జమ్మూకశ్మీర్ లో మరోసారి ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఈరోజు తెల్లవారుజామున నుంచి ఎదురుకాల్పులు జరిగాయి. శ్రీనగర్ లోని రైనవారి ప్రాంతంలో టెర్రరిస్టులు, భద్రతా దళాలకు మధ్య...

రాష్ట్రంలో ముల్క్ హోల్డింగ్స్ పెట్టుబడులు

Investments: వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తి ఈఎంసీలో మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌ ఏర్పాటుచేసేందుకు దుబాయ్ కు చెందిన ముల్క్‌ హోల్డింగ్స్‌ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ముల్క్‌ హోల్డింగ్స్‌ ఇంటర్నేషనల్‌ చైర్మన్‌ నవాబ్‌ షహతాజ్‌ షాజీ ఉల్‌...

Most Read