Wednesday, March 19, 2025
HomeTrending News

నేడు తల్లి బిడ్డ ఎక్స్‌ ప్రెస్‌ వాహనాల ప్రారంభం

Vehicles Launch: గర్భిణీ స్త్రీలను ఆస్పత్రులకు తీసుకువెళ్లేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన డాక్టర్‌ వైఎస్సార్‌ తల్లి బిడ్డ ఎక్స్‌ ప్రెస్‌ వాహనాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విజయవాడ...

టిడిపిది గోబెల్స్ ప్రచారం: సజ్జల

విద్యుత్ ఛార్జీల పెంపుపై విపక్షాలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. గత ఐదేళ్ళలో విద్యుత్ భారం మోపలేదని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. విద్యుత్ పంపిణీ...

ఓ వైపు చర్చలు మరోవైపు దాడులు

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడులు ముగించేందుకు రాజీ దిశగా చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ లోని డినిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలోని సైనిక స్థావరంపై రష్యా బలగాలు దాడి చేశాయి. సైనిక స్థావరంపై రష్యా క్షిపణుల...

ముందుచూపు లేకనే… : లోకేష్ విమర్శ

We will fight: చంద్రబాబు హయాంలో ప్రవేశ పెట్టిన విద్యుత్ సంస్కరణలు అమలు చేసి ఉంటే ఈరోజు విద్యుత్ చార్జీలు పెంచాల్సిన అవసరం ఉండేది కాదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ...

విద్యుత్ ప్రాజెక్టులపై కేంద్రం కుట్ర – మంత్రి జగదీష్ రెడ్డి

తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర సంస్థలు ఋణాల నిలిపివేతపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. రోజురోజుకీ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కి తుగ్గట్టుగా సరఫరాకి అన్ని ఏర్పాట్లు...

ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రం తీపి కబురు

కేంద్ర ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు తీపి కబురు అందించనుంది. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ ఆక్ట్ (AFSPA) కు సవరణలు చేసి అస్సాం,మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాలలోని కల్లోలిత ప్రాంతాలను తగ్గిస్తామని కేంద్ర...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగలు – జీవన్ రెడ్డి

Women Protest  : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డగోలుగా ధరలు పెంచి పేద ప్రజల నడ్డివిరుస్తున్నాయని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు....

రాజ్యసభలో 72 మంది ఎంపీలకు వీడ్కోలు

జనజీవితంలో సుదీర్ఘ అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకున్న నేతలంతా దేశ హితం కోసం దానిని నలుదిశలా వ్యాపింపజేయాలని, యువతకు ఆదర్శంగా నిలవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడి సూచించారు. రిటైరైన ఎంపీలందరూ తిరిగి రాజ్యసభలోకి రావాలని కోరుకుంటున్నట్లు...

మన సర్వే దేశానికి దిక్సూచి కావాలి: సిఎం

Trend to Set: సమగ్ర భూ సర్వే, రికార్డుల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఒక దిక్సూచిగా నిలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. అందుకోసమే సీనియర్‌...

తాలిబాన్ల కోసం చైనా తాపత్రయం

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల పాలన కొలిక్కి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. చైనా అధ్వర్యంలో బీజింగ్ లో జరిగిన విదేశాంగ మంత్రుల సమావేశంలో చైనా, ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో...

Most Read