ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కరోనా కొత్త వేరియంట్ వచ్చిందని వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. lambda అనే కొత్త వేరియంట్ ని 29 దేశాల్లో గుర్తించారు. ముఖ్యంగా దక్షిణ...
సీఎం కేసీఆర్ తన అసమర్ధ పాలనని, దివాలా కోరు తీరుని కప్పిపుచ్చుకోవడం కోసం ప్రభుత్వ భూములు అమ్మాలనుకోవడం సామాజిక నేరం. నమ్మక ద్రోహమని ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ విమర్శించారు. ...
నారా లోకేష్ ఒక బఫూన్ కంటే ఎక్కువ…జోకర్ కంటే తక్కువ అని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి అభివర్ణించారు. పులి బిడ్డ పులి బిడ్డే, నక్క బిడ్డ నక్క బిడ్డనే...
మాజీ మంత్రి ఈటెల రాజెందర్ కబ్జా ఆరోపణల నేపథ్యంలోనే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారని బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. హుజురాబాద్లో టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా యువత...
రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదికలు రైతాంగానికి ఆధునిక దేవాలయాలని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. విత్తనాల పంపిణీ నుండి పండించిన పంట మార్కెటింగ్ వరకు అనుభూతులు, అనుభవాలు పరస్పరం...
ప్రతిపక్ష నేతగా ఉండడానికి చంద్రబాబు అనర్హుడని వైఎస్సార్ సిపి నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. కరోనాకు భయపడి రాష్ట్రానికి రాకుండా వేరే రాష్ట్రంలో తలదాచుకోవడం దుర్మార్గమని అన్నారు.
ఎవరైనా మంచి చేస్తుంటే...
ఆఫ్రికా ఖండంలో కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం నత్త నడకన సాగుతోంది. ఇప్పటివరకు కోటి ఇరవై లక్షల జనాభాకు పూర్తి స్థాయిలో టీకా ఇవ్వటం పూర్తైంది. అయితే ఇది ఆఫ్రికా జనాభాలో ఒక శాతం...
రాష్ట్రంలో కర్ఫ్యూ నిబంధనలు సడలిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నియంత్రణపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. కోవిడ్ కేసులు, కర్ఫ్యూ అమలుపై ముఖ్యమంత్రి అధికారులను...
అస్సాం లో కాంగ్రెస్ ఎమ్మెల్యే రూప్ జ్యోతి కుర్మి పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. జోర్హాట్ జిల్లా మరియాని నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కుర్మి తన రాజీనామ లేఖను ఈ...