Sunday, September 13, 2026
HomeTrending News

ఏలూరులో వైసీపీ ఘన విజయం

ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో కైవసం చేసుకుంది. మొత్తం 50 డివిజన్లు ఉన్న కార్పొరేషన్లో 3 డివిజన్లను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. నేడు  ఓట్ల లెక్కింపు...

ఘనంగా కేటిఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐ.టి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. కేటిఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎంపి జోగినపల్లి...

కుంభకోణం నిజం: సజ్జల

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న మాట వాస్తవమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. అమరావతి కుంభకోణం గురించి ప్రజలందరికీ తెలుసనీ, ఏదో ఒక కేసులో...

తెలుగు భాషాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మంత్రి

తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడిఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టంచేశారు. ప్రాథమిక విద్యలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినా, తెలుగు భాషకున్న ఔన్నత్యాన్ని కాపాడుతామని హామీ ఇచ్చారు. నవయుగ కవి చక్రవర్తి,...

మహారాష్ట్రలో కుండపోత వర్షాలు

మహారాష్ట్రలో కరోనా మహమ్మారితో ప్రజలు దినమొక గండంగా జీవనం సాగిస్తున్నారు. రాజధాని ముంబై తో పాటు పూణే, నాగపూర్ లు సహా గ్రామీణ మహారాష్ట్రలో కరోనా తో జనజీవనం కకా వికలమైంది. దేశంలో...

భారత్ కు తొలి పతకం : చాను కు రజతం

టోక్యో ఒలింపిక్స్ లో ఇండియాకు  మొదటి పతకం లభించింది. 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రెండో స్థానంలో నిలిచిన మీరాబాయి చాను రజత పతకం సాధించారు. చైనా లిఫ్టర్ జీహు స్వర్ణ...

పిజ్జా కోసం కిడ్నాప్!

Kidnap for pizza! ఆ ఏముంది ఆ పిజ్జాలో ? మైదా పిండి తప్ప అని కొట్టి పారేసేవారు ఉంటే ఉండనీ గానీ తినేవాళ్ళకి అదో బలహీనత. రోజూ తిన్నా వెగటించని ఆహారం. కరోనా...

తెలుగు! తెలుగు! గో అవే!

నమస్తే తెలంగాణ దినపత్రిక మొదటి పేజీ రంగుల ప్రకటన ఇది. తెలంగాణలో కొత్త జిల్లాలు ఎన్నో ఏర్పడ్డా రాజకీయ పరిభాషలో ఉమ్మడి జిల్లాగా పాత ఉనికినే గర్వంగా, గొప్పగా చెప్పుకోవడాన్ని అర్థం చేసుకోవచ్చు....

బిజెపికి మోత్కుపల్లి రాం.. రాం…

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ త్వరలో తీసుకురాబోతున్న దళితబంధు పథకాన్ని సమర్థిస్తూ మోత్కుపల్లి ప్రకటనలు చేయటం ఇటీవల బీజేపీ లో కలకలం సృష్టించింది....

ఆగస్టు 16 నుంచి స్కూళ్ళు

రాష్ట్రంలో ఆగస్టు 16నుంచి పాఠశాలలు పునః ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ప్రభుత్వ స్కూళ్ళలో నాడు-నేడు తొలి విడత పనులను అదేరోజు జాతికి అంకితం చేసి, రెండో విడత పనులకు శ్రీకారం చుట్టాలని, దీనికి...

Most Read