Monday, July 1, 2024
HomeUncategorized

చెప్పి మరీ బాక్సాఫీస్ కొట్టేసిన నాగార్జున!  

నాగార్జునకి మొదటి నుంచి రొమాంటిక్ హీరోగా పేరుంది. అక్కినేని నాగేశ్వరరావు తరువాత ఆయన వారసుడిగా ... రొమాంటిక్ హీరోగా నాగార్జున ఆ ప్లేస్ ను ఆక్రమించారు. ముఖ్యంగా విలేజ్ నేపథ్యంలో ఆయన చూపించిన...

‘నా సామిరంగ’లో అందంగా మెరిసిన ఆషిక రంగనాథ్! 

సంక్రాంతి పండుగ సందర్భంగా నాలుగు సినిమాలు బరిలోకి దిగాయి. ఈ నాలుగు సినిమాలలో కథానాయికల స్థానాల్లో శ్రీలీల .. ఆషిక రంగనాథ్ .. శ్రద్ధా శ్రీనాథ్ .. అమృత అయ్యర్ కనిపించారు. 'గుంటూరు...

Ind Vs SA: ఇండియాదే రెండో టెస్ట్: సిరీస్ డ్రా

ఇండియా-సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్టులో ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.  దీనితో సిరీస్ డ్రా గా ముగిసింది. రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు కోల్పోయి 63 పరుగులు...

నెలాఖరులో అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెలాఖరులో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో జరగనున్నాయి. ఈ ప్రభుత్వానికి సంబంధించినంత వరకూ ఐదేళ్ళ పదవీకాలంలో ఇవి చివరి సమావేశాలు. ఫిబ్రవరి మొదటివారం తరువాత ఏ క్షణమైనా...

మంచి వ్యక్తికి సీటు ఇస్తేనే గెలిపిస్తా: కేశినేని కామెంట్స్

విజయవాడ పార్లమెంట్ కు తాను ఓ కాపలాకుక్కలా ఉంటానని లోక్ సభ సభ్యుడు కేశినేని నాని వ్యాఖ్యానించారు. తాను దోచుకొను, ఎవరినీ దోచుకోనివ్వనని అందుకే అక్రమార్కులకు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విజయవాడ...

విశేష ప్రేక్షకాదరణతో సాగుతోన్న ‘నంది’ ప్రదర్శనలు

గుంటూరులో జరుగుతున్న నంది నాటకోత్సవాలకు విశేషమైన ప్రేక్షకాదరణ లభిస్తోంది. ప్రాంగణం లోపల ఎంతమంది ప్రేక్షకులు ఉంటున్నారో వెలుపల ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ల వద్ద కూడా అంతే మంది కూర్చుని వీక్షిస్తున్నారు.  నేడు...

BRS: ఓటమి తర్వాత బీఆర్ఎస్… కెసిఆర్ ఏం చేస్తున్నరు

ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఏం చేస్తున్నారని రాష్ట్ర ప్రజలను తొలిచేస్తున్న ప్రశ్న. ఉద్యమ సమయంలో ఎన్నో గెలుపు ఓటములను చూసిన కెసిఆర్...చాలా సాధారణంగా వచ్చి పోయే నేతలతో మాట్లాడుతున్నారు....

Telangana: గెలుపు లెక్కలు… ఎవరి ధీమా వారిదే

తెలంగాణ ఎన్నికలు నోటిఫికేషన్ రోజు నుంచి పోలింగ్ నాటికి సమీకరణాలు మారుతున్నాయి. బీఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ ల నుంచి అగ్రనేతలు ప్రచారానికి రావటంతో చివరి రోజులు ఓటరును సతమతం చేశాయి. అటు బీఎస్పి...

Yuva Galam: ఇక యుద్ధం మొదలైంది: నారా లోకేష్

వైఎస్సార్సీపీ నేతలు దోచుకున్న సొమ్మును వసూలు చేసి వాటిని పేదలకు పంచే బాధ్యతను తెలుగుదేశం, జనసేన పార్టీ తీసుకుంటుందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. చలికాలంలోకూడా ఫ్యాన్ కు...

తెలుగును తెలుగులోనే రాయాలి

Great Response: మొన్న ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా "తెలుగును తెలుగులో రాస్తే నేరమా?" అన్న శీర్షికతో అయిదేళ్ల కిందట ప్రచురితమయిన కథనాన్ని పునర్ముద్రిస్తే ప్రపంచం నలు మూలల నుండి...

Most Read