Saturday, July 27, 2024
Homeస్పోర్ట్స్Taipei Open: క్వార్టర్స్ లో ఇండియాకు చుక్కెదురు

Taipei Open: క్వార్టర్స్ లో ఇండియాకు చుక్కెదురు

తైపీ ఓపెన్-2022లో భారత ఆటగాళ్ళు క్వార్టర్స్ దశలోనే నిష్క్రమించారు.  పారుపల్లి కాశ్యప్, ఇషాన్ భట్నాగర్- తానీషా క్రిస్టా; తానీషా- శృతి మిశ్రా జోడీలు నేడు జరిగిన మ్యాచ్ ల్లో తమ ప్రత్యర్థులపై పరాజయం పాలయ్యారు.

పురుషుల సింగల్స్ లో కాశ్యప్ 12-21; 21-12; 14-21 తేడాతో  మలేషియా ఆటగాడు సూంగ్ జూ వెన్ చేతిలో

మహిళల డబుల్స్ లో తానీషా క్రిస్టా – శృతి మిశ్రా జోడీ 16-21; 22-20; 18-21 తేడాతో  హంగ్ కాంగ్ ద్వయం ఎన్జీ యావ్ – హియు యాన్ చేతిలో

మిక్స్డ్ డబుల్స్ లో ఇషాన్ భట్నాగర్- తానీషా క్రాస్టో  19-21; 12-21 తేడాతో  మలేషియా హూ పాంగ్ రాన్ – థొహ్ ఈ వీ జంటపై ఓటమి పాలయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్