Monday, February 24, 2025
HomeTrending Newsతెలంగాణ ప్రతినిధిగా మందా జగన్నాథం

తెలంగాణ ప్రతినిధిగా మందా జగన్నాథం

ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, క్యాబినేట్ మంత్రి హోదా ను కల్పిస్తూ,మాజీ పార్లమెంటు సభ్యులు డా. మందా జగన్నాథంను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నియమించారు. సీఎం నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మందా జగన్నాథం ఆ పదవిలో రెండేండ్ల కాలం పాటు కొనసాగనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్