రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విశాఖలో జరిగే జీ-20 ప్రతినిధుల సమావేశం వివరాలు గవర్నర్ కు సిఎం తెలియజేశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ […]
AP Governor
నిబంధనలు ఉల్లంఘించారు: కేశవ్
గవర్నర్ ప్రసంగం విషయంలో ఈ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందని తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలకు హెడ్ గా గవర్నర్ ఉంటారని అలాంటి వ్యక్తి చేత సిఎం ను పొడిగించారని…. […]
గవర్నర్ ప్రసంగం: టిడిపి సభ్యుల బాయ్ కాట్
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా […]
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు, అనంతరం సభ వాయిదా పడుతుంది. స్పీకర్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బిఏసి) సమావేశం […]
ప్రధానితో గవర్నర్ భేటీ
రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్నారు. ఏపీ గవర్నర్ గా ఆయన ఈనెల 24న ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం […]
గవర్నర్ గా అబ్దుల్ నజీర్ ప్రమాణం
ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ […]
అబ్దుల్ నజీర్ తో సిఎం దంపతుల భేటీ
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్గా నియమితులైన జస్టిస్ అబ్దుల్ నజీర్ దంపతులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ భారతి దంపతులు రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అబ్దుల్ నజీర్ రేపు […]
తుది శ్వాస వరకూ…: గవర్నర్ భావోద్వేగం
ఆంధ్ర ప్రదేశ్ తనకు రెండో ఇల్లు లాంటిదని, రిటైర్మెంట్ తరువాత ఇక్కడే ఉండాలని ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభివర్ణించారు. మూడేళ్ళ ఏడు నెలలపాటు ఇక్కడ పనిచేశానని, ఇన్నేళ్ళు ఇక్కడి ప్రజలు తనపై చూపిన […]
హరిచందన్ తో సిఎం జగన్ భేటీ
ఛత్తీస్ గఢ్ గవర్నర్ గా బదిలీ పై వెళ్తున్న రాష్ట్ర గవర్నర్ భిశ్వ భూషణ్ హరిచందన్ దంపతులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అయన భార్య వైఎస్ భారతి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. […]
నజీర్ మార్గనిర్దేశంలో మరింత పురోగమిస్తాం: సిఎం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా నియమితులైన జస్టిస్ అబ్దుల్ నజీర్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. జస్టిస్ అబ్దుల్ నజీర్ మార్గనిర్దేశంలో రాష్ట్రం మరింత పురోగమిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. న్యాయనిపుణులైన జస్టిస్ […]