స్విట్జర్లాండ్ లోని దావోస్లో జనవరి 16 నుండి 20వ తారీఖు వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి జ్యూరిక్ చేరుకున్న తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కి జ్యూరిక్ […]
Tag: KTR
ముంబైలో పారిశ్రామికవేత్తలతో కేటీఆర్ భేటీలు
తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ఈరోజు ముంబైలో పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యారు. టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తో టాటా కార్పోరేట్ కేంద్ర కార్యాలయం బాంబే […]
జపాన్ తీరు ఆశ్చర్యకరం: కేటియార్
తయారీ రంగం మరింతగా విస్తరించాల్సిన అవసరం ఎంతో ఉందని, ప్రతిదానికీ చైనా పై ఆధారపడడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేది కోవిడ్ సమయంలో అందరికీ తెలిసి వచ్చిందని రాష్ట్ర పారిశ్రామిక, ఐటి శాఖల మంత్రి […]
నట శేఖరుడికి ఘన నివాళి
నేటి ఉదయం దివంగతులైన సినీహీరో, సూపర్ స్టార్ కృష్ణకు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. గచ్చిబౌలి లోని కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి నానక్ రామ్ గూడ లోని ఆయన నివాసానికి […]
సాహస నటుడికి సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి
నట శేఖర కృష్ణ మృతిపట్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది, సంతాప సూచకంగా ఎల్లుండి షూటింగ్ లకు విరామం ప్రకటించాలని తెలుగు చలన చిత్ర పరిశ్రమ నిర్మాతల మండలి […]
తెలంగాణలో అగ్గి పెట్టేందుకు బిజెపి కుట్ర – కేటిఆర్
హింసకే పాల్పడుతామనే సిద్ధాంతం మీది.. దాన్ని తిప్పికొట్టే శక్తి, సత్తా మాకు ఉంది అని కేటీఆర్ స్పష్టం చేశారు. కానీ మధ్యలో నలిగిపోయేది సామాన్యులన్నారు. భౌతికాదాడులు సరికాదు. హింస దేనికి పరిష్కారం కాదన్నారు. నిన్న […]
కెటిఆర్.. డ్రామరావు – షర్మిల విమర్శ
కేసీఅర్ ఒక గజ దొంగ అని ఎన్ని వాగ్ధానాలు ఇచ్చారు..ఎన్ని తప్పారని వైఎస్ షర్మిల ఘాటుగా విమర్శించారు. 70 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో బాగంగా YSR తెలంగాణ పార్టీ […]
రూ. 700 కోట్లతో జంతు వ్యాక్సిన్ తయారీ కేంద్రం
మరో భారీ పెట్టుబడికి హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ వేదికైంది. 700 కోట్ల రూపాయాలతో జంతు వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నట్టు ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (IIL) ప్రకటించింది. పశువులకు వచ్చే ఫుట్ అండ్ మౌత్ […]
కృష్ణంరాజుకు రాజకీయ, సినీ ప్రముఖుల నివాళి (దృశ్య మాలిక)
నేటి తెల్లవారు ఝామున మరణించిన కన్నుమూసిన రెబెల్ స్టార్ కృష్ణం రాజు భౌతిక కాయానికి పలువురు రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు నివాళులర్పించారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణా […]
త్రీ ఐ మంత్రతో తెలంగాణ ప్రగతి : మంత్రి కేటీఆర్
ఏనిమిదేండ్లలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రెట్టింపు అయిందని చెప్పారు. 2014లో తెలంగాణ జీఎస్డీపీ రూ.5.6 లక్షల కోట్లుగా ఉండేదని, 2022 నాటికి అది రూ.11.55 […]
Copyright © 2020 | All Rights Reserved | Privacy Policy
Powered by Digital Ocean Design and Developed by Trade2online.com