Jyothirao Pule: బిసి కులగణనపై అధ్యయనం: చెల్లుబోయిన వేణు

రాష్ట్రంలోని 139 బిసి కులాలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించడం కోసం బిసి గణన చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని బిసి సంక్షేమ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. […]

YS Jagan:పూలే మార్గంలోనే మా పయనం: సిఎం

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘంగా నివాళులర్పించారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూలే చిత్రపటానికి పూలమాల వేసి […]