గత ఐదేళ్ళ టిడిపి హయాంలో 2.25 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే తాము మూడున్నరేళ్లలోనే 2.88 కోట్ల మెట్రిక్ టన్నులు సేకరించామని దీని విలువ 54 వేల కోట్ల రూపాయలు ఉందని పేర్కొన్నారు. […]
Tag: Paddy Procurement
చురుగ్గా ధాన్యం కొనుగోల్లు – మంత్రి గంగుల
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చురుగ్గా సాగుతుందని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు మద్దతు ధర చెల్లించి సేకరణ చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ధాన్యం కొనుగోలుపై […]
Paddy Procurement: ధాన్యం సేకరణకు సరికొత్త విధానం: సిఎం జగన్
రైతులకు కనీస మద్దతు ధర కన్నా ఒక్కపైసా కూడా తగ్గకుండా రేటు రావాలనే ఉద్దేశంతో ధాన్యం సేకరణలో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆన్నారు. తొలిసారిగా […]
Karumuri: అందుకే మీది బూతుల పార్టీ: కారుమూరి
Routine Process: పార్టీ జిల్లా అధ్యక్షులను మార్చడం అనేది నిరంతర ప్రకియ అని… తన కర్నూల్ టూర్ వల్లే వైసీపీ జిల్లా అధ్యక్ష పదవుల్లో మార్పులు చేసిందని చంద్రబాబు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర […]
Paddy Procurement: చేతగాకపొతే FCIకి అప్పచెప్పండి
Somu Comments: ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర లేదని చెబుతోన్న సిఎం జగన్.. వారి పాత్ర ఉన్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తారా అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. […]
Karumuri: ధాన్యం సేకరణలో మిల్లర్ల జోక్యం తగదు: కారుమూరి
Warning to Millers: ధాన్యం సేకరణలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రైతుల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ […]
రెండేళ్ళల్లో అన్ని ఆర్బీకేల్లో డ్రోన్లు : సిఎం
ధాన్యం కొనుగోలులో కనీస మద్దతు ధర కన్నా తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చిందనే మాట ఎక్కడా రాకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీన్ని అధికారులు సవాల్గా తీసుకోవాలని సూచించారు. […]
ఆర్బీకేలపై వాలంటీర్ల పెత్తనం: గోరంట్ల ఆరోపణ
రైతుల నుంచి ధాన్యం సేకరణలో రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) విఫలమవుతున్నాయని టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ఈ ఖరీఫ్ సీజన్ లో […]
వరి ఎగుమతులపై దృష్టి పెట్టండి: సిఎం సూచన
ఎంఎస్పీ కన్నా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఏ రైతు, ఎక్కడా ఫిర్యాదు చేయకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇ–క్రాపింగ్ చేయడం వల్ల ధాన్యం కొనుగోళ్లలో […]
రైతులకూ ‘ఫ్యామిలీ డాక్టర్’ తరహా పథకం: సిఎం
వైద్య ఆరోగ్యశాఖలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తరహాలో రైతులకూ ఓ కార్యక్రమాన్ని రూపొందించి క్రమం తప్పకుండా రైతులకు సలహాలు సూచనలు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, […]
Copyright © 2020 | All Rights Reserved | Privacy Policy
Powered by Digital Ocean Design and Developed by Trade2online.com